Saturday, May 30, 2020

గగనతలంలో విమానం: పైలట్‌కు కరోనా పాజిటివ్, సిబ్బంది అలర్ట్, ఉజ్బెకిస్తాన్ నుంచి ఖాళీగా వెనక్కి..

వందేభారత్ మిషన్‌లో భాగంగా మాస్కో బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానాన్ని మధ్య నుంచే వెనక్కి పిలిపించారు. ఫైలట్‌కు కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో ఉజ్బెకిస్తాన్ నుంచి ఖాళీ విమానాన్ని రప్పించారు. విదేశాల్లో ఉన్న భారతీయులను వందేభారత్ మిషన్ ద్వారా స్వదేశానికి తరలిస్తోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా మాస్కోకు ఎయిర్ ఇండియా ఏ-320 విమానం కూడా బయల్దేరింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36H1aZi

0 comments:

Post a Comment