వందేభారత్ మిషన్లో భాగంగా మాస్కో బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానాన్ని మధ్య నుంచే వెనక్కి పిలిపించారు. ఫైలట్కు కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో ఉజ్బెకిస్తాన్ నుంచి ఖాళీ విమానాన్ని రప్పించారు. విదేశాల్లో ఉన్న భారతీయులను వందేభారత్ మిషన్ ద్వారా స్వదేశానికి తరలిస్తోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా మాస్కోకు ఎయిర్ ఇండియా ఏ-320 విమానం కూడా బయల్దేరింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36H1aZi
గగనతలంలో విమానం: పైలట్కు కరోనా పాజిటివ్, సిబ్బంది అలర్ట్, ఉజ్బెకిస్తాన్ నుంచి ఖాళీగా వెనక్కి..
Related Posts:
ఏపీలో కరోనా తొలి మరణం?: విశాఖ కలెక్టర్ వివరణ, హెచ్చరికవిశాఖపట్నం: కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం, అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కరోనావైరస్ కారణంగా ఏపీలో… Read More
ముఖ్యమంత్రులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్: సీసీఎంబీని కోరిన సీఎం కేసీఆర్, పాల్గొన్న జగన్న్యూఢిల్లీ: కరోనావైరస్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. దేశంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్… Read More
ఆ రూల్ పక్కనబెట్టేసిన జగన్... ప్రత్యర్దులకు లైన్ క్లియర్... ఇక జాతర తప్పదా ?గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశ్వసనీయత పేరుతో ప్రత్యర్ధి పార్టీల నేతలను రాజీనామాలు చేశాకే వైసీపీలోకి రావాలనే నిబంధన పెట్టిన జగన్ తాజాగా దాన్ని పక్కన… Read More
కరోనా ఎఫెక్ట్ : మోదీ స్పీచ్కి ముందు.. తర్వాత.. హతవిధీ.. ఏంటీ పరిస్థితి..కరోనా ఎఫెక్ట్ కొత్త కష్టాలను తీసుకొస్తోంది. ఓవైపు వైరస్పై అపోహలు,భయాందోళనలు.. మరోవైపు వైరస్ నివారణపై లేనిపోని ప్రచారాలు ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున… Read More
కరోనా ఎఫెక్ట్ : చెప్పడం కాదు.. చేసి చూపించిన టీఆర్ఎస్ ఎంపీ..కరోనా వైరస్ ఎఫెక్ట్ ప్రతీచోటా కనిపిస్తోంది. ఎవరైనా షేక్ హ్యాండ్ ఇచ్చినా.. అవతలి వ్యక్తి చేయి చాచే పరిస్థితి లేదు. తుమ్మినా దగ్గినా పక్కనున్నవాళ్లు అప్… Read More
0 comments:
Post a Comment