న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ రెండో సారి అధికారంలోకి వచ్చి నేటితో ఏడాది పూర్తి అయ్యింది. అయితే ప్రధాని నరేంద్రమోడీ ఈ ఏడాది కాలంలో పాలనాపరమైన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అప్పటి వరకు మోడీ రెండో సారి అధికారంలోకి రావడం కష్టమే అన్న భావనలో చాలామంది ఉన్నసమయంలో తిరిగి అఖండ మెజార్టీతో గెలిచి రెండోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gDQvmP
మోడీ 2.0 ఏడాది పాలనపై రిపోర్టు: సక్సెస్ అయ్యారా.. ఫెయిల్ అయ్యారా..?
Related Posts:
దేశంలో కరోనా: పెరిగిన మరణాలు -నిన్న 955మంది బలి, కొత్తగా 43,071 కేసులు -35కోట్లు దాటిన టీకాలుదేశంలో కరోనా రెండో దశ విలయం క్రమంగా అదుపులోకి వస్తోన్న వేళ, రోజువారీ మరణాల సంఖ్య మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తున్నది. తొలి వేవ్ తో పోల్చుకుంటే రెండో వే… Read More
AP-TS జల వివాదంలో ట్విస్ట్ -తెలంగాణ హైకోర్టులో ఏపీ రైతుల పిటిషన్ :జగన్-కేసీఆర్ జోడి, టార్గెట్ మోదీకృష్ణా జలాల వినియోగానికి సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కొనసాగుతోన్న జల వివాదం మరింత ముదురుతోంది. ముఖ్యమంత్రుల పరస్పర ప్రకటనలతో మాటల యుద్ధం మొదల… Read More
యూపీ ముఖ్యమంత్రిగా అసదుద్దీన్ ఓవైసీ -బీఎస్ఎంతో కలిసి 100 సీట్లలో -యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలుబీజేపీకి బీ-టీమ్ గా, బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చే ఓట్ కట్టర్ గా ‘‘ఆలిండియా మజ్లిస్ ఎ ఇతెహాద్ ఉల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం)'' చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై విపక్షా… Read More
Petrol Diesel hike : ఆగని బాదుడు... దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు...పెట్రోల్,డీజిల్ ధరల బాదుడు కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా ఆదివారం(జులై 4) మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. లీటరు పెట్రోల్పై 35 పైసలు,లీటరు డీజిల్పై 18 ప… Read More
63 మంది వార్డు వాలంటీర్లకు షాక్... విధుల్లో నుంచి తొలగింపు... వ్యాక్సిన్ తీసుకోనందుకు...కర్నూలు జిల్లా ఆత్మకూరుకు చెందిన 63 మంది వార్డు వాలంటీర్లపై వేటు పడింది. కరోనా వ్యాక్సిన్ వేయించుకోని కారణంగా మున్సిపల్ కమిషనర్ వెంకటదాసు వారిని విధుల… Read More
0 comments:
Post a Comment