Wednesday, July 29, 2020

అయోధ్య భూమిపూజ: ఓవైసీపై సంజయ్ ఫైర్ - ప్రధాని హోదాలోనే - అలాగైతే మందిరం కూల్చిందెవరు?

అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణానికి భూమి పూజ ముహుర్తం దగ్గర పడుతున్న వేళ.. రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలు తారా స్థాయికి చేరాయి. ఉత్తప్రదేశ్ లోని అయోధ్య నగరంలో రామజన్మభూమిగా భావిస్తోన్న ప్రదేశంలో రూ.500 కోట్ల వ్యయంతో ఆలయ నిర్మాణానికి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఏర్పాట్లు చేసింది. ఆగస్టు 5న ఉదయం 11:30కు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BG5oW3

Related Posts:

0 comments:

Post a Comment