Wednesday, July 29, 2020

ఏపీలో కరోనా కల్లోలం: ఒక్కరోజే 10వేలకుపైగా పాజిటివ్ కేసులు, 65 మంది మృతి, జిల్లాల వారీగా..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా కేసులు నమోదవుతున్నాయి. బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గత రికార్డులను బ్రేక్ చేస్తూ 10వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముంబైలో కరోనా తగ్గింది: మూడు నెలల కనిష్టానికి కరోనా కేసులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/310R6rp

0 comments:

Post a Comment