Wednesday, May 20, 2020

మరోసారి అపూర్వ కలయిక..!జూన్ లో భేటీ కాబోతున్న జగన్, కేసీఆర్..!ఎజెండా అదేనా.?

అమరావతి/హైదరాబాద్ : రాజకీయాల్లో కొన్ని ఘట్టాలు అపురూపంగా ముద్రవేసుకుంటాయి. మరికొన్న సంఘటనలు చరిత్రాత్మకమవుతాయి. కొంత మంది రాజకీయ నేతల కలయికలకు అంతటి ప్రాధాన్యఉంటుంది. ప్రస్తుతం తెలంగాణ సీఎం, ఏపి సీఎం ల కలయిక అపూర్వమైన గట్టంగా నిలిచిపోయింది. ఈ కలయిక మళ్లీ వచ్చే నెలలో చోటుచేసుకోబోతోంది. విద్వేషాలు, వైశమ్యాలు, ఉద్రేక పరిస్థితులు, వైరుద్యాలు వంటి పరిస్ధితుల నుండి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36fR2q9

Related Posts:

0 comments:

Post a Comment