ఇటివల టీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్దం జరుగుతున్న నేపధ్యంలోనే సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారం చేపడుతుందని ఆ పార్టీ నేతలు పలు వేదికలపైన ప్రకటిస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఏం వస్తుందో సీఎం కేసీఆర్ వివరించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే తెలంగాణ చాల ప్రత్యేకంగా పారిపాలన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/352y19N
బీజేపీలో అధికారంలోకి వస్తే... నామాలు తప్ప ఏమి ఉండదు .! సీఎం కేసీఆర్
Related Posts:
కరోనా సేవలు చేస్తున్న వారికి ఎమ్మెల్యే రోజా ఫిదా .. స్వయంగా వండి వడ్డించి కృతజ్ఞతకరోనా ఏపీలో కలకలం రేపుతుంది. రోజు రోజుకీ పెరుగుతున్న కేసులు ఏపీ సర్కార్ ను టెన్షన్ పెడుతున్నాయి. ఇక కరోనా మహమ్మారిని కంట్రోల్ చెయ్యటానికి లాక్ డౌన్ ప్… Read More
కరోనా వైరస్: మర్కజ్లో మహా విస్ఫోటనం.. ఇండియాలో ఆ జాతులు బతకవు.. షాకింగ్ రిపోర్ట్ఇండియాలో అతిపెద్ద కరోనా వైరస్ హాట్ స్పాట్గా భావిస్తోన్న ఢిల్లీ నిజాముద్దీన్ 'మర్కజ్'కు సంబంధించిన షాకింగ్ విషయాలు ఒక్కొకటిగా వెలుగులోకి వస్తున్నాయి. … Read More
మీ త్యాగాన్ని చూసి గర్వపడుతున్నాం .. పోలీసు కుటుంబాలకు ఏపీ డీజీపీ లేఖకరోనా వైరస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను టెన్షన్ పెడుతుంది . కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపధ్యంలో లాక్ డౌన్ ప్రకటించాయి కేంద్ర రాష్ట్ర ప్రభుతాలు .… Read More
సీక్రెట్గా... మారువేషంలో అక్కడికి వెళ్లిన విజయనగరం కలెక్టర్..కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్ డౌన్ విధించడంతో కొన్నిచోట్ల కూరగాయల ధరలు భారీగా పెంచేసి అమ్ముతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజ… Read More
కరోనా కాటుకు దూరంగా ఏపీలో ఆ రెండు జిల్లాలు- వెనుకబాటే వరమైందా ?ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అంతకంతూ పెరిగిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకూ విదేశాల నుంచి వచ్చిన వారి వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు భావి… Read More
0 comments:
Post a Comment