ఇటివల టీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్దం జరుగుతున్న నేపధ్యంలోనే సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారం చేపడుతుందని ఆ పార్టీ నేతలు పలు వేదికలపైన ప్రకటిస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఏం వస్తుందో సీఎం కేసీఆర్ వివరించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే తెలంగాణ చాల ప్రత్యేకంగా పారిపాలన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/352y19N
Sunday, September 22, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment