Sunday, September 22, 2019

AOB encounter: విశాఖలో భారీ ఎన్‌కౌంటర్, ఐదుగురు మావోయిస్టుల మృతి?

విశాఖపట్నం: ఏవోబీలో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. విశాఖలోని ధారకొండ ఏజెన్సీలోని మాదిగమల్లులో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడ పోలీసులు, నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మధ్యాహ్నం వార్తలు అందే సమయానికి ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మరిన్ని పోలీసులు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకోవడానికి ఇబ్బందులు పడ్డాయి. ఏవోబీలో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2M1gllW

Related Posts:

0 comments:

Post a Comment