Sunday, September 22, 2019

అమెరికాతో భారత్ డీల్: 5 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీ ఒప్పందం

హూస్టన్: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఉదయం 16 ఆయిల్ కంపెనీల సీఈఓలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వారం రోజుల అమెరికా పర్యటనలో భాగంగా శనివారం మోడీ హూస్టన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇంధన రంగానికి సంబంధించి ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందం జరిగింది. యూఎస్ నాచురల్ గ్యాస్ కంపెనీ టెల్లూరియన్(అమెరికా)-పెట్రోనెట్(భారత్) మధ్య అవగాహనా ఒప్పందం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30n8tWh

Related Posts:

0 comments:

Post a Comment