లాక్ డౌన్ కారణంగా గత 2 నెలలుగా స్తంభించిపోయిన రవాణా వ్యవస్థ తిరిగి ప్రారంభమైంది. ఇప్పటికే బస్సులు,ఆటోలు,క్యాబ్స్ రోడ్ల పైకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్ ఓఆర్ఆర్ పైకి అన్ని వాహనాలను అనుమతిస్తున్నట్టు హెచ్ఎండీఏ అధికారులు వెల్లడించారు. తెలంగాణలో మరో 42 కరోనా పాజిటివ్ కేసులు నమోదు: అన్నీ హైదరాబాద్లోనే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WKX4Mo
నేటి అర్ధరాత్రి నుంచి.. ఓఆర్ఆర్పై వాహనాలకు హెచ్ఎండీఏ గ్రీన్ సిగ్నల్..
Related Posts:
జగన్ క్రైస్తవుడే.. కానీ, బాబు రాక్షసుడిలా, టీడీపీది ముగిసిన అధ్యయమే: రామచంద్రయ్య నిప్పులుఅమరావతి: మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సీ రామచంద్రయ్య. చంద్రబాబు… Read More
సమ్మె నివారణ బాధ్యత మంత్రులకు లేదా: అధికారులు విఫలమయ్యారు: ట్రబుల్ షూటర్లు ఏమయ్యారు..!అసలే పండుగల సమయం. అందునా దసరా. వరుస సెలవులు. అనివార్యంగా మారుతున్న ఆర్టీసి సమ్మె. అనేక విడతలుగా ఆర్టీసి కార్మిక సంఘాలతో అధికారుల కమిటీ చర్చలు. ఫలితం శ… Read More
ఛోటా రాజన్ సోదరుడికి చెక్, ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వలేం, బీజేపీ, శివసేన దెబ్బకు !ముంబై/పూణే: మాఫియా డాన్ ఛోటా రాజన్ సోదరుడు దీపక్ నిక్లాజేకి తాము శాసన సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి టిక్కెట్ ఇవ్వలేమని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆ… Read More
ఇంకో రౌండ్: ఏపీలో 24 గంటల్లో భారీ వర్షాలు: 10వ తేదీ వరకూ పడే ఛాన్స్?విశాఖపట్నం: రాష్ట్రంలో మరో విడత భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ అన్ని రాష్ట్రాల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ… Read More
గూగుల్లో సర్చ్ చేసి హత్య..ఇస్రో సైంటిస్ట్ కేసులో కొత్త ట్విస్టు.. స్వలింగ సంపర్కంతోసైంటిస్ట్ సురేష్ హత్యకేసును పోలీసులు ఛేధించారు. హోమో సెక్సువల్, ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని తెలిపారు. శాస్త్రవేత్త సురేష్తో నిందితుడు శ్రీనివాస్… Read More
0 comments:
Post a Comment