Wednesday, May 20, 2020

నేటి అర్ధరాత్రి నుంచి.. ఓఆర్ఆర్‌పై వాహనాలకు హెచ్ఎండీఏ గ్రీన్ సిగ్నల్..

లాక్ డౌన్ కారణంగా గత 2 నెలలుగా స్తంభించిపోయిన రవాణా వ్యవస్థ తిరిగి ప్రారంభమైంది. ఇప్పటికే బస్సులు,ఆటోలు,క్యాబ్స్ రోడ్ల పైకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్ ఓఆర్ఆర్‌ పైకి అన్ని వాహనాలను అనుమతిస్తున్నట్టు హెచ్ఎండీఏ అధికారులు వెల్లడించారు. తెలంగాణలో మరో 42 కరోనా పాజిటివ్ కేసులు నమోదు: అన్నీ హైదరాబాద్‌లోనే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WKX4Mo

Related Posts:

0 comments:

Post a Comment