విదేశాల్లో ఉన్న భారతీయలను నౌకల ద్వారా తరలిస్తున్నారు. అయితే కరోనా వైరస్ వల్ల వారిని క్వారంటైన్ సెంటర్లలో ఉంచనున్నారు. సౌదీ అరేబియా, కువైట్, యూఏఈ, బహ్రెయిన్, మలేషియా దేశాల నుంచి ప్రజలను తరలిస్తున్నారు. అయితే భారత్ చేరుకున్నాక వారిని ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచనున్నారు. ఏడురోజులు కంప్లీట్ లాక్డౌన్: వైరస్ విస్తరించడంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dqBKkU
విదేశాల నుంచి నౌకల్లో భారతీయుల తరలింపు, ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ క్వారంటైన్ కేంద్రాలు..
Related Posts:
నరసాపురంలో జనసేన, బీజేపీ బోణి..ఆంధ్రప్రదేశ్ తొలి విడత పంచాయతీ ఫలితాలు వెలువడుతున్నాయి. అధికార వైసీపీ బలపరిచిన అభ్యర్థులే మెజార్టీ చోట్ల గెలుపొందారు. టీడీపీ, బీజేపీ, జనసేన కొన్ని చోట… Read More
బాలకృష్ణ లెవెల్లో చంద్రబాబు తొడగొట్టినా: గోచీ తలకు చుట్టుకుంటే ఎలా: వైస్రాయ్ కుట్ర: సజ్జలఅమరావతి: పంచాయతీ ఎన్నికల తొలిదశ ఫలితాలతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం ఆరంభమైందంటూ తెలుగుదేశం చేస్తోన్న విమర్శలను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక… Read More
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు -రాములు నాయక్, చిన్నారెడ్డి పేర్లకు సోనియా ఆమోదం -రసవత్తరంపేరుకు పార్టీ రహితం అయినప్పటికీ, తెలంగాణలోని వచ్చే నెలలో జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ప్రధ… Read More
KA PAUL :మళ్లీ తెరపైకి కేఏ పాల్- విశాఖ ఉక్కు ఉద్యమంలోకి- హైకోర్టులో పిటిషన్ఏపీలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే ఎన్నో పోరాటాల తర్వాత సాధించుకున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కేంద్ర ప్… Read More
ఏపీలో కొత్తగా 70 కరోనా కేసులు: ఆ మూడు జిల్లాల్లో ఒక్క కేసూ లేదు, మరణాలూ లేవుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రమంగా కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. గత కొద్ది రోజులుగా కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య… Read More
0 comments:
Post a Comment