Thursday, May 7, 2020

విదేశాల నుంచి నౌకల్లో భారతీయుల తరలింపు, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ క్వారంటైన్ కేంద్రాలు..

విదేశాల్లో ఉన్న భారతీయలను నౌకల ద్వారా తరలిస్తున్నారు. అయితే కరోనా వైరస్ వల్ల వారిని క్వారంటైన్ సెంటర్లలో ఉంచనున్నారు. సౌదీ అరేబియా, కువైట్, యూఏఈ, బహ్రెయిన్, మలేషియా దేశాల నుంచి ప్రజలను తరలిస్తున్నారు. అయితే భారత్ చేరుకున్నాక వారిని ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచనున్నారు. ఏడురోజులు కంప్లీట్ లాక్‌డౌన్: వైరస్ విస్తరించడంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dqBKkU

Related Posts:

0 comments:

Post a Comment