అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రమంగా కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. గత కొద్ది రోజులుగా కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య 100 లోపే ఉంటోంది. గత 24 గంటల్లో 26,844 మందికి నమూనా పరీక్షలను నిర్వహించగా.. 70మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rGfieK
Tuesday, February 9, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment