అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రమంగా కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. గత కొద్ది రోజులుగా కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య 100 లోపే ఉంటోంది. గత 24 గంటల్లో 26,844 మందికి నమూనా పరీక్షలను నిర్వహించగా.. 70మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rGfieK
ఏపీలో కొత్తగా 70 కరోనా కేసులు: ఆ మూడు జిల్లాల్లో ఒక్క కేసూ లేదు, మరణాలూ లేవు
Related Posts:
పెంపుడు కొడుకుతో స్కూల్ టీచర్ సెక్స్: ఆ తర్వాత ఏం జరిగిందంటే?కరోలినా: నార్త్ కరోలినాలోని స్టేట్స్విల్లేలో ఉంటున్న ఓ మిడిల్ స్కూల్ టీచర్ను పోలీసులు అరెస్టు చేశారు. పదిహేనేళ్ల పెంపుడు కొడుకుతో శృంగారంలో పాల్గొన్… Read More
జేసి బ్రదర్స్ ఔట్: అనంతలో కొత్త రాజకీయం : అక్కడి నుండి పోటీలో వారే..!సాధారణ ఎన్నికల ముందు జేసి బ్రదర్స్ కీలక నిర్ణయం. అనంతపురం లో కొత్త తరహా రాజకీయం. అనంత జిల్లాలో జేసి బ్రదర్స్ హవాకు ఇక అడ్డుకట్ట. ఈ సారి… Read More
తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ డేట్ ఫిక్స్..! అదే ముహూర్తానికి మంత్రులుగా ప్రమాణం..!!తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ పై నెలకొన్న ఉత్కంఠ మరో రెండు వారాలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంక్రాంతి పండగ వెళ్లిన ఒకటి రెండు రోజులు త… Read More
అభ్యంతరాలు ఉన్నప్పుడు ఒప్పందంపై ముందుకెళా వెళ్లారు: రాహుల్ గాంధీ సూటి ప్రశ్నలోక్సభలో మళ్లీ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశం రచ్చకు దారి తీసింది. తను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తనను దూషించేందుకే ప్రాధాన్యత ఇస్తున్నార… Read More
తెరపైకి అల్లుడు: నంద్యాలపై ఎస్పీవై రెడ్డి కొత్త ట్విస్ట్, అఖిలప్రియకు చంద్రబాబు షాకిస్తారా?కర్నూలు: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తాను ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా నంద్యాల లోకసభ స్థానం నుంచి పోటీ చేస్తానని తెలుగుదేశం పార్టీ నేత, ఎంపీ ఎస్పీవై రె… Read More
0 comments:
Post a Comment