న్యూఢిల్లీ: భారతదేశ వ్యాప్తంగా సుమారు 40 రోజులకుపైగా లాక్డౌన్ అమలు చేస్తున్నప్పటికీ కరోనా మహమ్మారి కేసులు తగ్గుముఖం పట్టడం లేదని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. ఈ నేపథ్యంలో రెడ్ జోన్లు, హాట్స్పాట్లు, వాటి పరిసర ప్రాంతాల్లో లాక్డౌన్ ను కొనసాగించాల్సిన ఆవశ్యకతపై ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. భారత్లో కరోనావైరస్: ఫలితం తేల్చనున్న 'మే’, నిపుణుల సూచనిలివే..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zeRXLd
‘వచ్చే 2 నెలల్లో కరోనా విజృంభించే ఛాన్స్: లాక్ డౌన్ కొనసాగించాల్సిందే!’
Related Posts:
కసాయి కొడుకు .. తండ్రి గొంతుపై కాలితో తొక్కి హతమార్చిన తనయుడు; పశ్చిమగోదావరి జిల్లాలో దారుణంసమాజంలో మానవ సంబంధాలకు, రక్త సంబంధాలకు అర్ధం లేకుండా పోతుంది. కంటికి రెప్పలా కన్న కొడుకును పెంచుకున్న, అడిగినవన్నీ ఇచ్చి పెద్ద చేసిన తండ్రినే కాటికి ప… Read More
చైనా దుందుడుకు: లఢక్ బోర్డర్ వద్ద మళ్లీ: 8 చోట్ల కొత్త నిర్మాణాలు: చీకటి యుద్ధంపై రిహార్సల్స్న్యూఢిల్లీ: డ్రాగన్ కంట్రీ.. చైనా తన తెంపరితనాన్ని మానుకోవట్లేదు. దుందుడుకు చర్యలకు దిగుతూనే వస్తోంది. భారత్ను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తూనే ఉంది. దాదా… Read More
Officer: సహద్యోగి రేప్ కేసులో ఎయిర్ ఫోర్స్ అధికారి అరెస్టు, ఫ్లైట్ లెఫ్టినెంట్ ఉద్యోగం చెయ్యమంటే !కోయంబత్తూరు/చెన్నై: ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తున్న అధికారి సాటి ఉద్యోగి మీద కన్ను వేశాడు. ఎలాగైనా ఆమెను లొంగదీసుకోవాలని అనేక ప్రయత్నాలు చేశారు. ఎయిర్ ఫ… Read More
Ex lover: భర్తకు హ్యాండ్ ఇచ్చి ఎస్కేప్, ప్రియుడితో కలిసి కొండ మీదనుంచి లోయలో దూకిన లేడీ !బెంగళూరు: మూడు సంవత్సరాల నుంచి యువతి, యువకుడు ప్రేమించుకుని హ్యాపీగా తిరుగుతూ ఎంజాయ్ చేశారు. ఇద్దరూ పెళ్లి చేసుకుని జీవితాంతం సంతోషంగా ఉండాలని అనుకున్… Read More
Bharat Bandh: భారత్ బంద్ పై గులాబ్ తుపాన్ దెబ్బ-భారీ వర్షాలతో ఆందోలనలకు అడ్డంకిగులాబ్ తుఫాను ఏపీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నిన్న రాత్రి వజ్రపుకొత్తూరు, కళింగపట్నం మధ్య తీరం దాటడంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ప… Read More
0 comments:
Post a Comment