న్యూఢిల్లీ: భారతదేశ వ్యాప్తంగా సుమారు 40 రోజులకుపైగా లాక్డౌన్ అమలు చేస్తున్నప్పటికీ కరోనా మహమ్మారి కేసులు తగ్గుముఖం పట్టడం లేదని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. ఈ నేపథ్యంలో రెడ్ జోన్లు, హాట్స్పాట్లు, వాటి పరిసర ప్రాంతాల్లో లాక్డౌన్ ను కొనసాగించాల్సిన ఆవశ్యకతపై ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. భారత్లో కరోనావైరస్: ఫలితం తేల్చనున్న 'మే’, నిపుణుల సూచనిలివే..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zeRXLd
‘వచ్చే 2 నెలల్లో కరోనా విజృంభించే ఛాన్స్: లాక్ డౌన్ కొనసాగించాల్సిందే!’
Related Posts:
దేశ రాజధానిలో మళ్లీ చెలరేగిన హింస: వాహనాలకు నిప్పు.. గాలిలో కాల్పులు.. !న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరోసారి హింసాత్మక పరిస్థితులు తలెత్తాయి. 24 గంటలుగా కాస్త కుదురుకున్నట్టుగా కనిపించిన ఉద్రిక్త వాతావరణం మళ్లీ భగ్గుమంటు అంటు… Read More
జీఎన్ రావు కమిటీ సూచనలు ఇవే...విశాఖలోనే సెక్రటేరియట్...సమ్మర్ అసెంబ్లీఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయానికి తగ్గట్టుగానే నివేదిక ఇచ్చామని జీఎన్ రావు కమిటీ తెలిపింది. కాగా రాష్ట్రంలో అభివృద్ది వికేంద్రికరణ జరగాల్సిన అవసరం ఉంద… Read More
మేడారం, వేయిస్తంభాల గుడి, బతుకమ్మలతో శకటం, రిపబ్లిక్ డేకు తెలంగాణ శకటం, రెండోసారి...గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని రాజ్పథ్ వద్ద శకటాలు ప్రదర్శిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక 2015లో బోనాలు రూపకాన్ని ప్రదర్శించారు. నాలుగ… Read More
విదేశాల్లో ఉద్యోగం, బిడ్డ నాకు పుట్టిందని గ్యారంటీ లేదు, మహిళా ఇంజనీరు షాక్, భర్త ఇంటి ముందే!చెన్నై: నాతో కాపురం చేసినందుకే నీకు ఈ బిడ్డ పుట్టిందని గ్యారెంటీ లేదని, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అంటూ విదేశాల్లో ఉన్న భర్త తేల్చి చెప్పడంతో భార్య … Read More
ఎయిరిండియాలో ఉద్యోగాలు: మేనేజర్ ఉద్యోగాలతో పాటు పలు పోస్టులకు నోటిఫికేషన్ఎయిరిండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా చీఫ్ ఆఫ్ ఫినాన్స్, డిప్యూటీ మేనేజర్, ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్,… Read More
0 comments:
Post a Comment