ఏపీలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే ఎన్నో పోరాటాల తర్వాత సాధించుకున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు సాగుతుండగా.. ఇందులోకి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా ఎంటరయ్యారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆయన ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jCeEfj
KA PAUL :మళ్లీ తెరపైకి కేఏ పాల్- విశాఖ ఉక్కు ఉద్యమంలోకి- హైకోర్టులో పిటిషన్
Related Posts:
భారతదేశ తొలి నౌకాదళ మహిళ పైలట్కు కరోనా వైరస్..? కోల్కతా ఐసోలేషన్ వార్డులో చికిత్స..వైరస్ అంటే వెన్నులో వణుకు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ, ఎవరితో, ఎలా వస్తుందో తెలియడం లేదు. భారతదేశ తొలి నౌకాదళ మహిళ పైలట్కు కూడా కరోనా వైరస్ లక్ష… Read More
ఏపీ స్ధానిక పోరు తేలకపోతే.. బడ్జెట్ సమావేశాలు ముందుకు ? ప్రభుత్వం సమాలోచనలు..ఏపీలో స్ధానిక ఎన్నికల పర్వం వాయిదా పడటం అన్ని సమీకరణాలను మార్చేస్తోంది. ముఖ్యంగా స్ధానిక ఎన్నికల పోరు వాయిదా పడటం వల్ల ఈ నెలాఖరులోగా నిర్వహించ తలపెట్ట… Read More
పోలీసులపై టీడీపీ నేతల ఫైర్ .. కేసులు పెడతామని పోలీసు అధికారుల సంఘం వార్నింగ్ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలలో దాడులు , దౌర్జన్యాలు, బెదిరింపులు చోటు చేసుకున్నాయి. ఇక ఎన్నికల నామినేషన్ల దాఖలు వ్యవహారంలో మాచర్లకు వెళ్ళిన టీడీపీ నేత… Read More
దేశంలో కరోనా తొలి మరణం: ఆ వ్యక్తికి వైద్యం చేసిన డాక్టర్కు కరోనా పాజిటివ్బెంగూళరు: కర్ణాటక రాష్ట్రంలో కరోనావైరస్ సోకి 76 ఏళ్ల వృద్ధుడు మరణించిన విషయం తెలిసిందే. కర్ణాటకలో కలబుర్గిలో చోటు చేసుకున్న ఈ మరణమే మనదేశంలో కరోనా తొల… Read More
ఇండియన్ పోలీస్ సర్వీసా? జగన్ పోలీస్ సర్వీసా?: జగన్ కు పంచుమర్తి పంచ్ఏపీలో తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో నేతల మాటల తూటాలు పేలుతున్నాయి . ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ మహిళానేత, అధికార ప్రతినిధి పంచుమర్తి అన… Read More
0 comments:
Post a Comment