Wednesday, February 10, 2021

KA PAUL :మళ్లీ తెరపైకి కేఏ పాల్‌- విశాఖ ఉక్కు ఉద్యమంలోకి- హైకోర్టులో పిటిషన్‌

ఏపీలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే ఎన్నో పోరాటాల తర్వాత సాధించుకున్న వైజాగ్‌ స్టీల్ ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు సాగుతుండగా.. ఇందులోకి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా ఎంటరయ్యారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆయన ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jCeEfj

Related Posts:

0 comments:

Post a Comment