అమరావతి: పంచాయతీ ఎన్నికల తొలిదశ ఫలితాలతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం ఆరంభమైందంటూ తెలుగుదేశం చేస్తోన్న విమర్శలను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తప్పు పట్టారు. 81 శాతానికి పైగా వైఎస్సార్సీపీ మద్దతుదారులు పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించారని, దీన్ని పక్కదారి పట్టించేలా టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మిగిలిన మూడు విడతల పంచాయతీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LD9ZNy
బాలకృష్ణ లెవెల్లో చంద్రబాబు తొడగొట్టినా: గోచీ తలకు చుట్టుకుంటే ఎలా: వైస్రాయ్ కుట్ర: సజ్జల
Related Posts:
ఐటీ గ్రిడ్ చంద్రబాబుదే, ఎన్నికల తర్వాత మళ్లీ హైదరాబాదుకే ఏపీ సీఎం: తలసానిహైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం నిప్పులు చెరిగారు. ఏపీ ఎన్నికలకు కేసీఆర్ డబ… Read More
బస్తీ, గల్లీ 'బచ్చే గ్యాంగ్' లపై పోలీస్ నజర్.. మత్తులో రెచ్చిపోతున్న యువతకు చెక్హైదరాబాద్ : కొందరు యువకులు మంచికన్నా చెడువైపే ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. సినిమాల ప్రభావమో లేదంటే అందివచ్చిన టెక్నాలజీ కారణమో తెలియదు గానీ మానసిక ప్… Read More
పోలీసులే అలా చేస్తే?.. హోంగార్డుపై నిర్భయ కేసు నమోదుహైదరాబాద్ : ప్రజలకు రక్షణగా ఉండాల్సిన కొందరు పోలీసులు దారి తప్పుతున్నారు. చేసేది పోలీస్ డ్యూటీ.. తమకేమీ అవుతుందిలే అనుకుంటున్నారో ఏమో గానీ అరాచకాలకు ప… Read More
వైఎస్ఆర్ సీపీ లోక్ సభ అభ్యర్థులు వీరేనా?..21 స్థానాలపై స్పష్టతఅమరావతిః ఎన్నికల ముంగిట్లో రాష్ట్రంలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కళకళలాడుతోంది. భారీగా చేరికలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల నోటిఫి… Read More
ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో గాలం.. లక్షల్లో వసూలు.. కటకటాల్లో నిందితులుహైదరాబాద్ : నిరుద్యోగుల ఆశల్ని సొమ్ము చేసుకుంటున్నారు కొందరు మోసగాళ్లు. ఉద్యోగాల వేటలో ఉన్న యువతను ముగ్గులోకి దించుతూ లక్షల్లో దోచుకుంటున్నారు. తాజాగా… Read More
0 comments:
Post a Comment