Wednesday, February 10, 2021

బాలకృష్ణ లెవెల్లో చంద్రబాబు తొడగొట్టినా: గోచీ తలకు చుట్టుకుంటే ఎలా: వైస్రాయ్ కుట్ర: సజ్జల

అమరావతి: పంచాయతీ ఎన్నికల తొలిదశ ఫలితాలతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం ఆరంభమైందంటూ తెలుగుదేశం చేస్తోన్న విమర్శలను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తప్పు పట్టారు. 81 శాతానికి పైగా వైఎస్సార్సీపీ మద్దతుదారులు పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించారని, దీన్ని పక్కదారి పట్టించేలా టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మిగిలిన మూడు విడతల పంచాయతీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LD9ZNy

0 comments:

Post a Comment