పేరుకు పార్టీ రహితం అయినప్పటికీ, తెలంగాణలోని వచ్చే నెలలో జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ప్రధాన పార్టీలన్నీ తాము బలపర్చే అభ్యర్థుల పేర్లను వెల్లడించే పనిలో ఉన్నాయి. తాజాగా జాతీయ కాంగ్రెస్ పార్టీ సైతం రెండు పేర్లను ఫైనలైజ్ చేసింది. వారానికి 4 రోజులే పనిదినాలు -మోదీ సర్కార్ బంపర్ ఆఫర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Nde77g
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు -రాములు నాయక్, చిన్నారెడ్డి పేర్లకు సోనియా ఆమోదం -రసవత్తరం
Related Posts:
తిరుమల కంటైన్మెంట్ జోన్ లేనట్టే .. ప్రకటించిన కొద్దిసేపటికే పొరబాటుగా అంటూ.. భక్తులకు ఊరటశ్రీవారు కొలువైన పుణ్యక్షేత్రం తిరుమలలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. టీటీడీ అధికారులకు సైతం కరోనా భయం పట్టుకుంది. 80 మంది టిటిడి సిబ్బందికి … Read More
ఏపీ ఈఎస్ఐ స్కాంలో కొత్త ట్విస్.. మాజీ మంత్రి పితానికి ఉచ్చు ? కొడుకు కోసం ముందస్తు బెయిల్ !!ఈఎస్ఐ కుంభకోణంలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు విచారణ ఎదుర్కొంటున్న వేళ, తాజాగా మాజీ మంత్ర… Read More
ప్రమాణస్వీకారం రోజు జగన్ ఖర్చు 43 లక్షలు, కార్యక్రమానికి 59 లక్షలు- సంభ్రమాశ్చర్యంతో లోకేష్ ట్వీట్లుగతేడాది వైసీపీ అధికారంలోకి వచ్చాక మే 30వ తేదీన విజయవాడలో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అయిన … Read More
అప్పుడే పుట్టిన శిశువుకు దంతాలు... ఆశ్చర్యపోయిన తల్లిదండ్రులు...అప్పుడే పుట్టిన ఓ పసిపాపకు పుట్టుకతోనే రెండు దంతాలు ఉండటం చూసి తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గురువారం(జూలై 9) ఓ మహిళ శిశువుకు జన్… Read More
బిగ్ సస్పెన్స్ : గ్యాంగ్స్టర్ దూబేది అరెస్టా.. లొంగుబాటా.. యూపీ పోలీస్ ఇమేజ్ డ్యామేజ్?జూలై 3న కాన్పూర్లోని బిక్రు గ్రామంలో 8 మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న గ్యాంగ్స్టర్ వికాస్ దూబేని ఎట్టకేలకు గురువారం(జూలై 9) పోలీసులు అరెస్ట్ చేసిన… Read More
0 comments:
Post a Comment