Saturday, May 2, 2020

గ్రానైట్ క్వారీలపై ఏపీ సర్కారుకు షాక్... పెనాల్టీ ఆదేశాల రద్దు- ప్రభుత్వ చర్య్లలపై ఆగ్రహం..

ఏపీలో అక్రమాలకు పాల్పడిన గ్రానైట్ క్వారీలపై ప్రభుత్వం గతంలో జరిమానాలు విధించింది. ఒక్క ప్రకాశం జిల్లాలోనే గ్రానైట్ క్వారీలపై 2500 కోట్ల రూపాయల మేర పెనాల్టీ విధించారు. వీటి వసూలు కోసం ఇప్పటికే పలుమార్లు ప్రయత్నించిన అధికారులు కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ కొనసాగుతున్నసమయంలోనూ నోటీసులపై స్పందించాలని క్వారీల యజమానులపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో వీరిలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3d0ICoO

Related Posts:

0 comments:

Post a Comment