Tuesday, December 24, 2019

జార్ఖండ్‌లో ఊహించని మలుపు.. 50కి పెరిగిన హేమంత్ బలం..

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడై ఒక్కరోజైనా గడవకముందే జార్ఖండ్ లో ఊహించని పరిణమం చోటుచేసుకుంది. మొత్తం 81 స్థానాలున్న అసెంబ్లీలో.. 47 సీట్లు గెల్చుకున్న జేఎంఎం కూటమి అధికారాన్ని కైవసం చేసుకుంది. హాఫ్ సెంచరీ సాధించలేకపోయారన్న లోటును పూడ్చుతూ.. ముగ్గురు ఎమ్మెల్యేలున్న జార్ఖండ్ వికాస్ మోర్చా(జేవీఎం) పార్టీ.. కూటమిలో చేరేందుకు సిద్ధమైంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Zmekaq

Related Posts:

0 comments:

Post a Comment