తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో మార్పు కోసం స్థాపించిన పార్టీ, ప్రభంజనం సృష్టిస్తాం అని వచ్చిన పార్టీ, ప్రశ్నిస్తాం అని నినదించిన పార్టీ ప్రశ్నించటానికే మిగిలిపోయింది. 2019 జనసేనకు ఒక చేదు జ్ఞాపకాన్నే ఇచ్చింది. పార్టీ పెట్టి చాలా కాలం అయినా తొలిసారి ఎన్నికల బరిలోకి సమరోత్సాహంతో ఉరికిన జనసైనికులు చతికిలబడ్డారు. ఏకంగా అధినేత పవన్ కళ్యాణ్ గత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ENxsoh
Tuesday, December 24, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment