లాక్ డౌన్లో మద్యం మాఫియా రెచ్చిపోతోంది. బ్లాక్ మార్కెట్ దందాకు తెరలేపి ఒక్కో ఫుల్ బాటిల్ను నాలుగైదు రెట్లు అధిక ధరలకు విక్రయిస్తోంది. మందుబాబుల బలహీనతపై దెబ్బ కొడుతూ భారీ మొత్తంలో క్యాష్ చేసుకుంటోంది. అధికారుల నిఘా పెరిగినప్పటికీ.. కొత్త దారుల్లో వారి కంటపడకుండా మద్యం విక్రయిస్తోంది. అధికారుల తాజా తనిఖీల్లో పలు విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WmriDN
లిక్కర్ మాఫియా కొత్త దారులు.. పోలీసుల కంటపడకుండా ఎలా తరలిస్తున్నారో తెలుసా..
Related Posts:
నాటి నుంచి నేటి వరకు ఏం జరిగింది: మరికాసేపట్లో కుల్భూషణ్ జాధవ్ కేసులో ఐసీజే తీర్పునెదర్లాండ్స్ : పాకిస్తాన్ జైలులో మగ్గుతున్న భారత మాజీ నేవీ అధికారి కుల్భూషణ్ జాధవ్కు సంబంధిచిన తీర్పు మరికొద్ది గంటల్లో రాబోతుంది. గూఢచర్యం ఆరోపణలప… Read More
థ్యాంక్యూ సీఎం సర్! వైఎస్ జగన్ను కలిసిన ఇంటర్ విద్యార్థులుఅమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకాన్ని ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా వర్తింపజేయడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిర… Read More
సంక్షోభంలో తెలంగాణ వ్యవసాయం..! ఆదుకునేందుకు కేంద్రం చొరవ చూపాలన్న ఉత్తమ్..!!న్యూఢిల్లీ/హైదరాబాద్ : తెలంగాణా రైతాంగ సమస్యలపై పార్లమెంట్ దద్దరిల్లింది. రైతు పక్షపాతి ప్రభుత్వం అని చెప్పుకునే గులాబీ పార్టీ రైతు సంక్షేమం కోసం ఎలాం… Read More
డ్రగ్స్ పోగొట్టుకున్నారా.. మమ్మల్ని కలవండి.. రాజస్థాన్ పోలీసుల వింత ట్వీట్..!జైపూర్ : రాజస్థాన్ పోలీసుల వింత ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సోదాల్లో దొరికిన హెరాయిన్పై వారు చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. దా… Read More
చంద్రబాబు కత్తి పట్టి..దోమను కొట్టి: నీరు చెట్టులో ఇదీ అవినీతి : మేటర్ వీక్..పబ్లిసిటీ పీక్.ఏపీ బడ్జెట్ పైన అసెంబ్లీలో జరిగిన చర్చకు ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ సమాధానం ఇచ్చారు. అమ్మ ఒడి పధకం మీద టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున… Read More
0 comments:
Post a Comment