మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే శాసనమండలికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనతోపాటు మరో 8 మంది సభ్యులు కూడా ఎగువసభకు ఎన్నికయ్యారు. మహారాష్ట్ర శాసనమండలో ఖాళీగా ఉన్న 9 స్థానాలకు నామినేషన్ ప్రక్రియ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. ఒక్కో స్థానానికి ఒక్క అభ్యర్థి పోటీలో ఉండటంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైందని అధికారులు ప్రకటించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WyAaI3
హమ్మయ్యా:మండలికి ఉద్దవ్ థాకరే, మరో 8 మంది కూడా.. సీఎం సీటు సేఫ్..
Related Posts:
మాలోకం కన్నా ఆఫీస్ బాయే బెటరా..? తెలివి ఎక్కువ ఉందని ఒప్పుకుంటే చర్చకు రెడీ: శ్రీకాంత్ రెడ్డిఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ, విపక్ష టీడీపీల మధ్య మాటలయుద్ధం తీవ్రస్థాయికి చేరింంది. వైసీపీ ఏడాది పాలనపై అధికార, విపక్ష నేతల కౌంటర్, రివర్స్ కౌంటర్ క… Read More
శభాష్ నేత్ర: రూ.5 లక్షల సాయంపై ఐక్యరాజ్యసమితి ప్రశంసలు, అంబాసిడర్గా నియామకం...ఇదీ కలికాలం. మంచి లేదు, మానవత్వం లేనేలేదు. తోటి మనిషికి కష్టం వచ్చిన పట్టించుకున్న నాథుడే లేడు. కానీ ఓ బాలికది గొప్ప మనస్సు. చదువుకునే వయస్సులోనే ఉదార… Read More
మలుపు తిరుగుతున్న ఆళ్లగడ్డ రాజకీయం: అఖిలప్రియపై పోటీకి సిద్ధం అన్న ఏవీ కుమార్తె జస్వంతిఏపీలో ఆళ్లగడ్డ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది. ఏవీ సుబ్బారెడ్డి ,భూమా అఖిల ప్రియ మధ్య కొనసాగుతున్న ఎపిసోడ్ లో ఇప్పుడు ఒక ఆసక్తికర క్యారెక్టర్ ఎంట్రీ… Read More
ఈదురుగాలి బీభత్సం: స్పైస్ జెట్ నిచ్చెన.. ఇండిగో విమానాన్ని ఢీకొట్టింది.. రెక్కలు, ఇంజిన్ ధ్వంసంముంబై: బలమైన ఈదురుగాలులు ముంబై విమానాశ్రయంలో స్వల్ప బీభత్సమే సృష్టించాయి. వేగంగా వీచిన ఈదురుగాలుల కారణంగావిమానాశ్రయంలోని స్పైస్ జెట్ విమానం నిచ్చెన సమ… Read More
భూమా నాగిరెడ్డి బతికుంటే అఖిల చెంప పగిలేది .. రసవత్తరంగా భూమా అఖిల,ఏవీ సుబ్బారెడ్డి ఎపిసోడ్కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ రాజకీయం రసవత్తరంగా మారుతుంది. రాజకీయంగా చాలా ఆసక్తికరంగా భూమా అఖిల,ఏవీ సుబ్బారెడ్డి ఎపిసోడ్ మారుతుంది. నేతల మధ్య మాటల యుద్ధాలు… Read More
0 comments:
Post a Comment