Thursday, May 14, 2020

హమ్మయ్యా:మండలికి ఉద్దవ్ థాకరే, మరో 8 మంది కూడా.. సీఎం సీటు సేఫ్..

మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే శాసనమండలికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనతోపాటు మరో 8 మంది సభ్యులు కూడా ఎగువసభకు ఎన్నికయ్యారు. మహారాష్ట్ర శాసనమండలో ఖాళీగా ఉన్న 9 స్థానాలకు నామినేషన్ ప్రక్రియ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. ఒక్కో స్థానానికి ఒక్క అభ్యర్థి పోటీలో ఉండటంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైందని అధికారులు ప్రకటించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WyAaI3

Related Posts:

0 comments:

Post a Comment