Thursday, May 14, 2020

ఆ రెండు దేశాల నుంచి హైదరాబాద్ చేరుకున్న 312 మంది భారతీయులు

హైదరాబాద్: ‘వందేభారత్'లో భాగంగా కరోనా లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తిరిగి తీసుకువస్తున్న విషయం తెలిసిందే. అమెరికా, ఫిలిప్పీన్స్ దేశాల్లో చిక్కుకుపోయిన పలువురు భారతీయులు గురువారం హైదరాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. కరోనావైరస్: ప్రపంచంలో మిలియన్ జనాభాలో ఎంత మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారో తెలుసా?

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Lw5iRY

Related Posts:

0 comments:

Post a Comment