ఏపీలో ఆళ్లగడ్డ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది. ఏవీ సుబ్బారెడ్డి ,భూమా అఖిల ప్రియ మధ్య కొనసాగుతున్న ఎపిసోడ్ లో ఇప్పుడు ఒక ఆసక్తికర క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది. ఏవీ సుబ్బారెడ్డి రాజకీయ వారసురాలు జస్వంతి భూమా అఖిల ప్రియ మీద ఆళ్ళగడ్డలో పోటీకి సిద్ధం అంటున్నారు . తన తండ్రిని చంపడానికి ప్రయత్నం చేశారని భూమా అఖిల ప్రియపై నిప్పులు చెరుగుతున్నారు జస్వంతి .
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UfSJza
మలుపు తిరుగుతున్న ఆళ్లగడ్డ రాజకీయం: అఖిలప్రియపై పోటీకి సిద్ధం అన్న ఏవీ కుమార్తె జస్వంతి
Related Posts:
నాడు ముంబై పేలుళ్లు..నేడు వైఎస్ జగన్ ప్రమాణానికి ఆర్జీవీ: ఎక్కడికెళ్లినా వాడుకోవడం కామన్!విజయవాడ: దర్శకుడు రామ్గోపాల్ వర్మ సినీ పరిశ్రమలో ఎంత మేధావిగా గుర్తింపు పొందారో.. బయటి ప్రపంచంలో అంతే వివాదాస్పదుడిగా పేరు తెచ్చుకున్నార… Read More
ప్రమాణస్వీకారంకు ముందు గాంధీ, వాజ్పేయి, అమరవీరులకు మోడీ ఘన నివాళులుఢిల్లీ: గురువారం సాయంత్రం ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్రపతి భవన్ ముస్తాబైంది. దాదాపు 8వేల మంది ఈ కార్యక్రమానికి హాజరుకాన… Read More
అత్తమీద కోపం దుత్త మీద అన్నట్లు కాంగ్రెస్ నిర్ణయం.. నెల రోజుల పాటు మీడియా చర్చలకు దూరం..ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి కాంగ్రెస్ కోలుకోలేకపోతుంది. ఫలితాల అనంతరం పరిణామాలతో సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక … Read More
పెన్షన్ల పెంపు.. రూపాయి జీతం: రాజధాని పైన విచారణ..: జగన్ తొలి ప్రసంగంలో ఇలా..!ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వేల సంచలన ప్రకటనలు చేయనున్నారు. తనను అధికారంలోకి తెచ్చిన నవరత్నాలకు ప్రాధాన్యత ఇస్తూ విశ్వసనీ… Read More
జగన్ సీఎం కాక ముందే నవరత్నాలలో మూడు రత్నాలు రాలిపోయాయి -అయ్యన్న పాత్రుడు ఫైర్వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీమంత్రి, టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు మంది పడ్డారు.… Read More
0 comments:
Post a Comment