Saturday, June 6, 2020

మలుపు తిరుగుతున్న ఆళ్లగడ్డ రాజకీయం: అఖిలప్రియపై పోటీకి సిద్ధం అన్న ఏవీ కుమార్తె జస్వంతి

ఏపీలో ఆళ్లగడ్డ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది. ఏవీ సుబ్బారెడ్డి ,భూమా అఖిల ప్రియ మధ్య కొనసాగుతున్న ఎపిసోడ్ లో ఇప్పుడు ఒక ఆసక్తికర క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది. ఏవీ సుబ్బారెడ్డి రాజకీయ వారసురాలు జస్వంతి భూమా అఖిల ప్రియ మీద ఆళ్ళగడ్డలో పోటీకి సిద్ధం అంటున్నారు . తన తండ్రిని చంపడానికి ప్రయత్నం చేశారని భూమా అఖిల ప్రియపై నిప్పులు చెరుగుతున్నారు జస్వంతి .

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UfSJza

Related Posts:

0 comments:

Post a Comment