ఇదీ కలికాలం. మంచి లేదు, మానవత్వం లేనేలేదు. తోటి మనిషికి కష్టం వచ్చిన పట్టించుకున్న నాథుడే లేడు. కానీ ఓ బాలికది గొప్ప మనస్సు. చదువుకునే వయస్సులోనే ఉదారత చాటింది. తన చదువు కోసం తండ్రి కూడబెట్టిన రూ. లక్షలను ఆకలి కేకలతో అలమటిస్తోన్న వలస కూలీల కోసం వెచ్చించింది. ఆమెపై ఇప్పటికే ప్రధాని మోడీ పొగడ్తల వర్షం కురిపించగా.. తాజాగా ఐక్యరాజ్యసమితి ప్రశంసలు కురిపించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zXm1f3
Saturday, June 6, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment