ముంబై: బలమైన ఈదురుగాలులు ముంబై విమానాశ్రయంలో స్వల్ప బీభత్సమే సృష్టించాయి. వేగంగా వీచిన ఈదురుగాలుల కారణంగావిమానాశ్రయంలోని స్పైస్ జెట్ విమానం నిచ్చెన సమీపంలో ఆగివున్న విమానాన్ని ఢీకొట్టింది. దీంతో విమానం రెక్కలు, ఇంజిన్ను కప్పివుంచే భాగం ధ్వంసమైనట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం వీచిన బలమైన ఈదురుగాలు, భారీ వర్షంతో ముంబై నగరం జలమయమైంది. ఈ క్రమంలోనే ఉదయం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3h2Jhsq
ఈదురుగాలి బీభత్సం: స్పైస్ జెట్ నిచ్చెన.. ఇండిగో విమానాన్ని ఢీకొట్టింది.. రెక్కలు, ఇంజిన్ ధ్వంసం
Related Posts:
lockdown: 400 కుటుంబాలకు అందని రేషన్, రోడ్డెక్కిన వందలాది మంది, మాస్క్ మరిచి ఆందోళన..కరోనా వైరస్ విజృంభించడంతో నిరుపేదలకు పని లేదు. వారికి రేషన్తోపాటు కొంతమొత్తం నగదు ఇస్తామని చెబుతోన్న కొన్నిచోట్ల అమలు కావడం లేదు. పశ్చిమబెంగాల్లోని … Read More
మీ అంకిత భావానికి జోహార్లు..! సీసీసీ నిర్వాహకులకు మెగాస్టార్ వాయిస్ మెస్సేజ్..!!హైదరాబాద్ : కరోనా వైరస్ నుండి బయటపడేందుకు ఇండియా లాక్ డౌన్ ఆంక్షలను కొనసాగిస్తోంది. దేశ ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ ఇళ్లలోనే ఉండాలని కేంద్ర, రాష… Read More
సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో మేనేజర్ పోస్టులుసిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా మేనేజర్, సీనియర్ మేనేజర్, డిప్యూటీ… Read More
మర్కజ్ లేకుంటే ఒక్క కేసు ఉండేది కాదు: కరోనాకు ఫార్ములా లేదు, అదే మందు: కేటీఆర్హైదరాబాద్: కరోనా కట్టడి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలంతా సహకరించాలని మంత్రి కేటీఆర్ కోరారు. కరోనా వ్యాప్తి ఎక్కువైతే ఇబ్బందులు తప్పవని, రా… Read More
కరోనా బాధితులకు 2 వేలు ఆర్ధిక సాయం .. సీఎం జగన్ నిర్ణయంఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కరోనా బాధితుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని కరోనా అనుమానితులందరినీ గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించాలని… Read More
0 comments:
Post a Comment