హైదరాబాద్ : శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం దూసుకెళ్తోంది. అసాద్యం అనుకున్న వన్ని సుసాద్యంగా మారిపోతున్నాయి. ఇక టెక్నాజీ రంగంలో మాత్రం మార్పులు శరవేగంగా జరిగిపోతున్నాయి. అంతే కాకుండా టెక్నాలజీ రంగంలో నెలకొన్న తీవ్ర పోటీ కూడా నూతన సౌలభ్యతల ఏర్పాటుకు దోహదపడుతోంది. అందులో భాగంగా జీవితంలో బాగా పెనవేసుకు పోయిన వాట్సాప్ లో నూతనసౌకర్యాలను పొందుపరిచారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T139Sq
వావ్.. ఒకేసారి 50 మందితో..!టెక్నాలజీ బాగా మారిపోయింది బాసూ..!
Related Posts:
మంత్రి కిషన్ రెడ్డికి మొదటి రోజే అక్షింతలా..? హైదరాబాద్ వ్యాఖ్యలపై అమీత్ షా మండిపాటు, ఒవైసీ అసహనం ..హైదరాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పదవీ బాద్యతలు తీసుకున్న వెంటనే కిషన్ రెడ్డి వివాదాస్పద వ్యాక్యలు చేసారు. మన దేశంలో ఉగ్ర మూలాలు హైదరాబాదులో ఉన్న… Read More
పిల్లలు ముచ్చట పడ్డారని రక్షక్ వాహనం ఇచ్చారా ? హైదరాబాద్ లో హారన్ మోత, ర్యాష్ డ్రైవింగ్ ...రాచకొండ : దొంగలు, నేరగాళ్లను పట్టుకునేందుకు హై ఎండ్ మోడల్ వాహనాలను పోలీసుల కోసం ప్రభుత్వం సమకూర్చింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించాక డిపార్ట్మెంట్ క… Read More
నాడు బ్రిటీష్ వారికి నేడు భారతీయులకు: 90 ఏళ్లుగా సేవలందిస్తున్న డెక్కన్ క్వీన్ ఎక్స్ప్రెస్ముంబై: భారత రైల్వేల్లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా కొన్ని ప్రత్యేక రైళ్లను కూడా రైల్వే శాఖ ప్రవేశపెడుతోంది. ఈ మధ్యే శతాబ… Read More
కేంద్రం ఆట మొదలు పెట్టిందా: టీడీపీ నేతలు దొరుకుతారా : రంగంలోకి సీబీఐ..సోదాలు..!ఎన్నికలు పూర్తయ్యాయి. కేంద్రంలో మరోసారి మోదీ అధికారంలోకి వచ్చారు. ఎన్నికల వేళ హడావుడి చేసిన సీబీఐ ఇప్పుడు కేంద్రంలోమంత్రుల ప్రమాణ స్వీకారం..ప్ర… Read More
మాయదారి మత్తుతో బతుకు చిత్తు..! మత్తు పదార్థాల వినియోగం ఏపీలో అధికం.!!అమరావతి/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ మద్యానికి బానిసలైన వారిలో రెండో స్థానంలో, మాదకద్రవ్యాలకు బానిసలైన వారిలో ఏడో స్థానంలో ఉందని గణాంకాలు ఘోషిస్తున్నాయి.… Read More
0 comments:
Post a Comment