Saturday, June 1, 2019

మాయదారి మత్తుతో బతుకు చిత్తు..! మత్తు పదార్థాల వినియోగం ఏపీలో అధికం.!!

అమరావతి/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ మద్యానికి బానిసలైన వారిలో రెండో స్థానంలో, మాదకద్రవ్యాలకు బానిసలైన వారిలో ఏడో స్థానంలో ఉందని గణాంకాలు ఘోషిస్తున్నాయి. వ్యసనాలకు బానిసలైన వారికి తక్షణం చికిత్సలు అందించడంతో పాటు.. ప్రాథమిక, మధ్య స్థాయి వ్యసనపరులూ ఆ సమస్య నుంచి బయట పడేందుకు సహాయం చేయకపోతే లక్షల కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉంది. ఆంధ్రప్రదేశ్‌

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EPTkzU

Related Posts:

0 comments:

Post a Comment