ముంబై: భారత రైల్వేల్లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా కొన్ని ప్రత్యేక రైళ్లను కూడా రైల్వే శాఖ ప్రవేశపెడుతోంది. ఈ మధ్యే శతాబ్ది ఎక్స్ప్రెస్ స్థానంలో వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రవేశపెట్టింది రైల్వేశాఖ. కానీ కొన్ని దశాబ్దాలుగా శతాబ్ది ఎక్స్ప్రెస్కే ప్రయాణికులు అలవాటు పడిపోయారు. ఇలా కొన్ని రైళ్లు చరిత్ర క్రియేట్ చేశాయి. ఇందులో ఒకటి డెక్కన్ క్వీన్ ఎక్స్ప్రెస్.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2wyWlji
నాడు బ్రిటీష్ వారికి నేడు భారతీయులకు: 90 ఏళ్లుగా సేవలందిస్తున్న డెక్కన్ క్వీన్ ఎక్స్ప్రెస్
Related Posts:
తొందరేం లేదు.!ఎంత ఆలస్యమైతే అంత మంచిది.!పిసీసీ పదవిపై రేవంత్ రెడ్డి స్పందన..!హైదరాబాద్ : తెలంగాణ పీసిసి అధ్యక్ష పదవి ప్రకటన యాక్షన్, థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. రోజుకో ఊహాగానంతో కొత్త కొత్త మలుపులు తీసుకుంటోంది. ఆశావహులు కొ… Read More
భారత్లో కరోనా వ్యాక్సిన్: ఇంకొద్ది రోజుల్లోనే అందరికీ టీకాలు అందిస్తాం: కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్దేశంలో కరోనా మహమ్మారిని నివారించే దిశగా ప్రజలందరికీ త్వరలోనే వ్యాక్సిన్లు అందజేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. ర… Read More
భార్యతో విమానంలో అసాధారణ ప్రయాణం -ఆమెపై ప్రేమకాదు.. కరోనా అంటే భయం వల్ల..గడిచిన 14 నెలలుగా కొనసాగుతోన్న కరోనా విలయకాలంలో భాయనక విషాదాలు, అంతులేని వైరగ్యాలు, ఆర్థిక పతనాలతోపాటు వింతలు, విశేషాలెన్నో చూశాం. అదే సమయంలో మనుషులు … Read More
ఎలాన్ మస్క్ ఇప్పుడు ప్రపంచ కుబేరుల్లో నంబర్ వన్... సక్సెస్కు ఆయన చెప్పిన ఆరు సూత్రాలుప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా ఎలాన్ మస్క్ ధనవంతుల జాబితాలో మొదటి స్థానానికి చేరుకున్నారు. టెస్లా, స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ఆస్తి నికర విలు… Read More
హైదరాబాద్: మహిళ దారుణ హత్య: పెట్రోల్ పోసి నిప్పంటించారుహైదరాబాద్: నగరంలోని శంషాబాద్ విమానాశ్రయంలోని ఎన్ఎండీసీ సర్కిల్ సమీపంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించ… Read More
0 comments:
Post a Comment