ముంబై: భారత రైల్వేల్లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా కొన్ని ప్రత్యేక రైళ్లను కూడా రైల్వే శాఖ ప్రవేశపెడుతోంది. ఈ మధ్యే శతాబ్ది ఎక్స్ప్రెస్ స్థానంలో వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రవేశపెట్టింది రైల్వేశాఖ. కానీ కొన్ని దశాబ్దాలుగా శతాబ్ది ఎక్స్ప్రెస్కే ప్రయాణికులు అలవాటు పడిపోయారు. ఇలా కొన్ని రైళ్లు చరిత్ర క్రియేట్ చేశాయి. ఇందులో ఒకటి డెక్కన్ క్వీన్ ఎక్స్ప్రెస్.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2wyWlji
నాడు బ్రిటీష్ వారికి నేడు భారతీయులకు: 90 ఏళ్లుగా సేవలందిస్తున్న డెక్కన్ క్వీన్ ఎక్స్ప్రెస్
Related Posts:
జరగాలి పెళ్లి మళ్లీ మళ్లీ.. జగన్ను చూసే అలా పెట్టారేమో : నారా లోకేష్ సెటైర్స్..చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలో జపాన్కు చెందిన ప్రముఖ టోరె ఇండస్ట్రీస్ అనుబంధ పరిశ్రమ టోరే ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నూతన పరిశ్రమను మంత్రి … Read More
ముందు కాస్త అవగాహన పెంచుకోండి.. కశ్మీర్పై పాక్కు మద్దతు తెలిపిన టర్కీ అధ్యక్షుడికి భారత్ చురకలు..జమ్మూకశ్మీర్ విషయంలో పాకిస్తాన్కు మద్దతు ప్రకటించిన టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్ తీరును భారత్ తప్పు పట్టింది. కశ్మీర్ విషయంలో ఎర్డోగన్ జోక్యాన్న… Read More
ఢిల్లీలో న్యాయశాఖా మంత్రితో భేటీ అయిన ఏపీ సీఎం జగన్... ఎందుకంటేఏపీలో రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. తాజాగా వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వరుస హస్తిన పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తుంది.… Read More
కాళ్ళ పారాణి ఆరక ముందే వరుడి ప్రాణాలు తీసిన డీజే .. బోధన్ లో పెళ్లింట విషాదంమేళ తాళాలతో వేదం మంత్రాలతో ఘనంగా పెళ్లి జరిగింది . నాతి చరామి అని కోటి ఆశలతో తన జీవితంలోకి అడుగుపెడుతున్న వధువుకు ప్రమాణం చేశాడు ఆ వరుడు . శతమానం భవతి… Read More
కేంద్రకేబినెట్ జాబితా నుంచి సాయిరెడ్డి డ్రాప్..ఆ యువనేతతో సహా ఇద్దరికి ..? జగన్ తేల్చిందేంటి ?ఏపీలో రాజకీయపరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఒకే వారంలో జగన్ రెండు సార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో ఎన్నో వార్తలు ఢిల్లీలో షికారు చేస్తున్నాయి. మొన్నట… Read More
0 comments:
Post a Comment