తాజాగా శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి ఏపీ లిఫ్ట్ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని ఎత్తిపోయాలని ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో తెలంగాణా ప్రభుత్వం విబేధించిన విషయం తెలిసిందే. శ్రీశైలం ఉమ్మడి ప్రాజెక్ట్ అని, ఏ నిర్ణయం అయినా ఇరు రాష్ట్రాలు కలిసి తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఏపీ నిర్ణయంపై ఫైర్ అయ్యారు. న్యాయ పోరాటం చేస్తామని ,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SZY78N
తెలంగాణాకు జరిగిన అన్యాయం ఏం లేదు .. వాటర్ వార్ పై ఏపీ మంత్రి అనీల్
Related Posts:
ఖమ్మంలో బీజేపీ నేత దారుణ హత్య .. మున్సిపల్ ఎన్నికలకు ముందు .. ఇంట్లోకి చొరబడి , కత్తులతో పొడిచి..ఖమ్మం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాలో బిజెపి రాష్ట్ర నాయకుడు నేలవెల్లి రామారావుపై అగంతకులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన రామారావు ఆసుపత్… Read More
ప్రజాస్వామ్యంపై పాఠాలు కాంగ్రెస్ నుంచి నేర్చుకోవాల్సిన పనిలేదు: రాహుల్ పై మోడీ అటాక్న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యంపై తనకు నీతులు బోధించాల్సిన పనిలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ప్రధాని మోడీ పరోక్షంగా చురకలంటించారు. శనివారం వీడియో కాన్ఫర… Read More
కృష్ణా జిల్లాలో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్.. రేపటి నుంచే, ఏర్పాట్లు పూర్తి..కరోనా వైరస్ నివారణలో ఏపీ ఆదర్శంగా నిలిచింది. దీంతో కేంద్ర ప్రభుత్వం గురుతర బాధ్యత అప్పగించింది. కరోనా వైరస్ వాక్సిన్ కోసం డ్రై రన్ కోసం ఎంపిక చేసింది… Read More
యూపీ బాటలో మధ్యప్రదేశ్- లవ్ జిహాద్ వ్యతిరేక చట్టానికి కేబినెట్ ఆమోదందేశంలో లవ్ జిహాద్కు వ్యతిరేకంగా తమ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చట్టాలు చేస్తామని ప్రకటించిన బీజేపీ.. ఇప్పుడు ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది… Read More
వ్యాపారులకు 2021 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఫలితాలుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
0 comments:
Post a Comment