కరోనావైరస్ దేశానికి తీరని నష్టం చేకూర్చిందన్నది ఒప్పుకోవాల్సిన నిజం. అదే సమయంలో ఈ వైరస్ ఎన్నో పాఠాలను నేర్పింది. సాటి మనిషికి సహాయ పడటం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, మానవత్వం చూపించి తమకున్న దానిలో ఇతరులకు పంచిపెట్టడంలాంటి ఎన్నో పాఠాలను నేర్పింది. తమకు లేకపోయినప్పటికీ ఉన్నదాంట్లో ఇతరులకు పంచిపెట్టే మంచి గుణాన్ని ఈ కరోనా కష్టకాలం నేర్పింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SZUX4T
బామ్మా నీకు సలాం: నష్టాలు వచ్చినప్పటికీ కష్టకాలంలో ఇడ్లీలతో కడుపు నింపుతూ..!
Related Posts:
ఆ అభియోగాలతోనే ఏపీ స్పీకర్ గా వ్యవహరించిన కోడెలపై కేసు నమోదుఏపీ స్పీకర్ గా వ్యవహరించిన కోడెల శివప్రసాదరావుపై ఎట్టకేలకు రాజుపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు . టీడీపీ సీనియర్ నేతగానే కాకుండా మాజీ మంత్రిగ… Read More
ఏపీలో ఐదుచోట్ల రీ పోలింగ్ : తేదీలపై రాని క్లారిటీఅమరావతి : ఆంధ్రప్రదేశ్లో రీ పోలింగ్ నిర్వహించే స్థానాలపై స్పష్టత వచ్చింది. మొత్తంగా 5 చోట్ల రీ పోలింగ్ నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. … Read More
మంద కృష మాదిగకు పిడమర్తి రవి కౌంటర్..అంబేద్కర్ జయంతికి రానంతమాత్రాన కేసీఆర్ దళిత వ్యతిరేకి అవుతారా?ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను టార్గెట్ చేశారు. రాజ్యంగ నిర్మాత అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు సీఎం కేసీఆర్ హాజర… Read More
గుడివాడ ఏరియా ఆస్పత్రి సిబ్బందికి తప్పని లైంగిక వేధింపులుకృష్ణా : ఆస్పత్రిలో మహిళా సిబ్బందిని తోబుట్టువులా చూసుకోవాల్సిన అతడు .. లైంగికంగా వేధిస్తున్నాడు. మహిళా సిబ్బందినే గాక .. మహిళ స్వీపర్లకు ఫోన్ చేసి తి… Read More
వెల్లూరు ఎన్నిక రద్దు : సీఈసీ సిఫారసుకు రాష్ట్రపతి ఓకే, కోర్టును ఆశ్రయిస్తామన్న డీఎంకే న్యూఢిల్లీ : తమిళనాడులోని వెల్లూరు లోక్ సభ నియోజకర్గానికి రేపు జరుగాల్సిన ఎన్నిక రద్దయ్యింది. వెల్లూరులో ఎన్నిక రద్దు చేయాలని ఎన్నికల సం… Read More
0 comments:
Post a Comment