ఏపీలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద స్ధలాలకు దరఖాస్తు చేసుకునేందుకు పేదలకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. గతంలో దరఖాస్తు చేసుకోలేకపోయినవ వారు ఎవరైనా ఉంటే మరో 15 రోజుల్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని సీఎం జగన్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఇవాళ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జగన్ ఈ మేరకు ఇళ్ల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36i1z4k
ఏపీలో ఇళ్ల స్ధలం కోసం దరఖాస్తు చేసుకోలేదా ? మరో అవకాశం ఇదిగో....15 రోజులే గడువు..
Related Posts:
మనస్సు యొక్క అవస్థలుడా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151 జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్… Read More
రంగురంగుల పతంగులు... 'కైట్ ఫెస్టివల్' ధూంధాం..!పండుగలంటే పల్లెల్లోనే జరుగుతాయా? నగరాల్లో జరగవా? ఇది చాలామందికి ఎదురయ్యే ప్రశ్న. కానీ సంక్రాంతి పండుగకు పల్లెలతో పోటీపడుతోంది హైదరాబాద్ మహానగరం. సంకాం… Read More
ఆదర్శ వివాహం... కలిసొచ్చిన సర్పంచ్ పదవి..!మంచిర్యాల : అదృష్టం చెప్పిరాదనే చందంగా సర్పంచ్ పదవి ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. ఆదర్శ వివాహం ఆమెకు వరమైంది. 2012లో మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం చిన్… Read More
జగన్ కు ఛాన్స్ ఇవ్వద్దు : చంద్రబాబు నయా ప్లాన్ : క్రెడిట్ ఎవరికి దక్కేను..!సుదీర్ఘ పాదయాత్ర. నవరత్నాల ప్రకటన. అధికారంలోకి వస్తే వెంటనే పెన్షన్ రెండు వేలకు పెంచుతాం..ఇదీ 14 నెల ల పాదయాత్రలో ప్రతీ చోటా జగన్ ఇచ్… Read More
జగన్ అలా..కార్యకర్తలు ఇలా : ఎక్కడ లోపం : వైసిపి లో ఇదే చర్చ..!పాదయాత్ర ముగిసింది. జగన్ శ్రీవారి దర్శనం కోసం తిరపతి వచ్చారు. అలిపిరి నుండి కాలినడక తిరుమల చేరుకు న్నారు. విఐపి దర్శనానికి అవకాశం ఉన్నా.… Read More
0 comments:
Post a Comment