Wednesday, May 20, 2020

ఏపీలో ఇళ్ల స్ధలం కోసం దరఖాస్తు చేసుకోలేదా ? మరో అవకాశం ఇదిగో....15 రోజులే గడువు..

ఏపీలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద స్ధలాలకు దరఖాస్తు చేసుకునేందుకు పేదలకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. గతంలో దరఖాస్తు చేసుకోలేకపోయినవ వారు ఎవరైనా ఉంటే మరో 15 రోజుల్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని సీఎం జగన్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఇవాళ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జగన్ ఈ మేరకు ఇళ్ల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36i1z4k

Related Posts:

0 comments:

Post a Comment