Friday, February 21, 2020

ప్రాణం తీసిన టీవీ సౌండ్.. ఇంటి ఓనర్‌పై దాడి, కుప్పకూలి చనిపోయిన యజమాని..

ఇల్లు కిరాయికి ఇచ్చేటప్పుడు మంచి, మర్యాదతోపాటు.. వారి ప్రవర్తన, భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతాయా అని కూడా తెలుసుకొండి. లేదంటే ఇంటి ఓనర్ ప్రాణాల మీదకు వచ్చే అవకాశం ఉంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. ఇంట్లో కిరాయికి ఉన్న వ్యక్తి.. ఏకంగా యాజమానినే హత్య చేశాడు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేగింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38NGdw1

0 comments:

Post a Comment