Friday, February 21, 2020

కోటప్పకొండ శివరాత్రి ఉత్సవాల్లో అపశృతి: పడిపోయిన ప్రభలు, ప్రమాదాల్లో ముగ్గురు మృతి

గుంటూరు: జిల్లాలోని ప్రసిద్ధ కోటప్పకొండ ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. శుక్రవారం కోటప్పకొండకు ప్రభను తీసుకెళ్తున్న క్రమంలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. దీంతో వారి బంధువులు రోడ్డుపై ఆందోళనకు దిగడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2wBtzC6

Related Posts:

0 comments:

Post a Comment