Friday, February 21, 2020

పవన్ కల్యాణ్‌కు మరో షాక్.. వైసీపీ బాటలో బీజేపీ.. జగన్‌లాగే యడ్యూరప్ప ‘వికేంద్రీకరణ’కు ఆమోదం

ఏపీకి అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని, దాని కోసం ఎంత దూరమైనా వెళతానని, బీజేపీతో కలిసి ‘సేవ్ అమరావతి' ఉద్యమాన్ని ఉధృతం చేస్తానని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పదేపదే రాజధాని రైతులకు హామీ ఇస్తూవస్తున్నారు. కానీ నమ్ముకున్న బీజేపీనే ఆయనకు గట్టి షాకిచ్చింది. ఏపీలో సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన లాగే, కర్నాటకలోనూ పరిపాలనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V9HsBz

Related Posts:

0 comments:

Post a Comment