ఏపీకి అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని, దాని కోసం ఎంత దూరమైనా వెళతానని, బీజేపీతో కలిసి ‘సేవ్ అమరావతి' ఉద్యమాన్ని ఉధృతం చేస్తానని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పదేపదే రాజధాని రైతులకు హామీ ఇస్తూవస్తున్నారు. కానీ నమ్ముకున్న బీజేపీనే ఆయనకు గట్టి షాకిచ్చింది. ఏపీలో సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన లాగే, కర్నాటకలోనూ పరిపాలనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V9HsBz
Friday, February 21, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment