వలసకూలీల కోసం బస్సుల తరలింపుపై ప్రియాంక వర్సెస్ యోగి ఆదిత్యనాథ్ మధ్య వివాదం కొనసాగుతోంది. వలసకూలీలను తరలించేందుకు వెయ్యి బస్సులను పంపిస్తానని ప్రియాంకగాంధీ ప్రకటించిన తర్వాత నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా ప్రియాంక మరోసారి యోగి ఆదిత్యనాథ్పై ఫైరయ్యారు. కావాలంటే బస్సులపై బీజేపీ పార్టీ జెండాలు పెట్టుకోవాలని సూచించారు. కానీ వలసకూలీలను మాత్రం స్వస్థలాలకు పంపించాలని ప్రియాంక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LINJhJ
1000 బస్సులు: బీజేపీ జెండాలు, స్టిక్కర్లు అతికించండి.. కానీ తిప్పాలంటోన్న ప్రియాంక
Related Posts:
జస్టిస్ సుభాషణ్ రెడ్డి కన్నుమూతహైదరాబాద్ : ఉమ్మడి హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ సుభాషణ్ రెడ్డి కన్నుమూశారు. గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీతో చికిత్స పొందక… Read More
శ్రీలంక అడుగుజాడల్లో భారత్ లో బుర్ఖాలను పూర్తిగా నిషేధించాలి .. మోడీకి శివసేన డిమాండ్దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీని దేశవ్యాప్తంగా బుర్ఖాను నిషేధించాలని శివసేన డిమాండ్ చేసింది. తమ మిత్రపక్షమైన భారతీయ జన… Read More
అందుకే పోటీ చేయడంలేదు - ప్రియాంకగాంధీఢిల్లీ : కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వారణాసి నుంచి లోక్సభ బరిలో దిగకపోవడంపై మౌనం వీడారు. ఉత్తర్ప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న … Read More
జలఖడ్గం! ఫొని గుప్పిట్లో 17 జిల్లాలు: ఎన్నికల కోడ్ ఎత్తివేతభువనేశ్వర్: ఫొని తుఫాను ఒడిశాను చివురుటాకులా వణికిస్తోంది. తీర ప్రాంత నగరం పూరీకి 680 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలోనే ఫొని తుఫాను ధాటికి ఒడిశా అల్లకల్… Read More
చంద్రబాబుకు, టీ కాంగ్రెస్ కు షాక్..కేంద్రంలో కాంగ్రెస్ కు మద్దతివ్వాలని కేసీఆర్ కు లేఖ రాసిన రఘువీరాఏపీలో ఎన్నికలు ముగిసినా నేతల సంచలనాలు, ఆసక్తికర వ్యాఖ్యలతో ఏపీ రాజకీయం రసవత్తరంగా మారింది .ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రంలో కాంగ్రెస్ అధినేత రాహుల్… Read More
0 comments:
Post a Comment