Friday, February 21, 2020

ఏపీలో ఈఎస్ఐ స్కాం: అచ్చెన్నాయుడు సహా తప్పుచేసిన వారిపై చర్యలు: మంత్రి జయరాం

చంద్రబాబు నాయుడు పాలనలో భారీగా అవినీతి జరిగిందని మంత్రి జయరాం అన్నారు. ఇందుకు ఈఎస్ఐ స్కాం నిదర్శనంగా నిలుస్తోందన్నారు. తప్పుచేసిన వారిని ఉపేక్షించబోమని తేల్చిచెప్పారు. ఎంతటివారినైన చర్యలు తప్పవని.. చట్టం ముందు అందరూ సమానులేనని స్పష్టంచేశారు. ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడు సహా బాధ్యులందరీపై చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38ObTkU

Related Posts:

0 comments:

Post a Comment