గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ కేసులు అత్యధికంగా నమోదువుతున్న నేపథ్యంలో తాడేపల్లి గ్రామం పరిధిలోకి వచ్చే సీఎం జగన్ క్యాంపు కార్యాలయం కూడా రెడ్ జోన్ పరిధిలోకి వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం దీన్ని కావాలనే దాచి పెడుతోందని సోషల్ మీడియాలో టీడీపీ వర్గాలు ప్రచారం మొదలుపెట్టాయి. దీనిపై ఇవాళ గుంటూరు కలెక్టర్ శ్యామ్యూల్ ఆనంద్ కుమార్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34OxHvG
రెడ్ జోన్ పరిధిలో జగన్ క్యాంపు ఆఫీసు- ప్రచారంపై స్పందించిన గుంటూరు కలెక్టర్
Related Posts:
తెలంగాణలో ఇక టిక్టాక్ వీడియోలు బందేనా.. మరో యాప్కు కూడా చెక్ పడ్డట్లేనా..!హైదరాబాద్ : తెలంగాణలో ఇక టిక్టాక్ వీడియోలు బంద్ కానున్నాయా? అంతేకాదు హలో యాప్ కూడా తెరమరుగు కానుందా? ఈ రెండు యాప్లతో యువత లెక్కలేనన్ని వీడియోలు తీస్… Read More
ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త.. చట్ట రూపం దాల్చిన మరుసటి రోజే ఘటనలక్నో : దేశంలో ట్రిపుల్ తలాక్ చట్టరూపం దాల్చిన మరుసటి రోజే తలాక్ చెప్పాడో భర్త. తనకు ఇవ్వాల్సిన కట్నం ఇవ్వకపోవడంతో తలాక్ చెప్పి వెళ్లిపోయాడు. అదీ కూడా… Read More
బక్రీద్ రోజున ఆవులను బలి ఇవ్వద్దు: హైదరాబాద్ ముస్లిం మతపెద్దలు నిర్ణయంఈ నెల 12న జరగనున్న బక్రీద్ పండుగ జరుపుకోనున్న నేపథ్యంలో ఎలాంటీ అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు చేపట్టారు హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ అంజనీ… Read More
కేఫ్ కాఫీ డే కింగ్ వీజీ సిద్ధార్థ ఆత్మహత్య కేసు.. మంగళూరు సీపీపై వేటుమంగళూరు : కేప్.. కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్యతో కర్ణాటక ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్న మంగళూరు పోలీసు … Read More
మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ సాధ్యమేనా: జీడీపీ ర్యాంకింగ్స్లో పడిపోయిన భారత్ స్థానంజాతీయ స్థూల ఉత్పత్తి ర్యాకింగ్స్లో భారత ఆర్థిక వ్యవస్థ ఏడో స్థానానికి పడిపోయింది. ఈ నివేదికను ప్రపంచ బ్యాంకు విడుదల చేసింది. ఇక భారత్ను యునైటెడ్ కిం… Read More
0 comments:
Post a Comment