ఖమ్మం జిల్లాలోని మధిర పట్టణంలో ఇటీవల వెలుగుచూసిన అధికారుల మందు పార్టీ ఘటన అనుకోని మలుపులు తిరుగుతోంది. అధికారుల మందు పార్టీని కొంతమంది రిపోర్టర్స్ బయటపెట్టగా.. ఉన్నతాధికారులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో విలేకరుల మీద పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ కార్యాలయంలోకి అక్రమంగా చొరబడటమే కాకుండా.. అధికారుల ప్రైవసీకి భంగం కలిగించారని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VJEnXw
లాక్ డౌన్ మందు పార్టీ కేసులో ట్విస్ట్.. అధికారులపై రిపోర్టర్ల అట్రాసిటీ కేసు..
Related Posts:
గచ్చిబౌలి జంక్షన్లో కారు బీభత్సం .. ఫుట్పాత్పైకి దూసుకెళ్లి హంగామా ...హైదరాబాద్ : చేతిలో కారు ఉంటే చాలు గాలిలో తేలిపోతుంటారు పోకిరిలు. ఇక ట్రాఫిక్ రూల్స్ అంటేనే వారికి చిరాకు. ఎదురుగా ఏ వాహనం వస్తున్న లెక్కచేయరు. తమ ముంద… Read More
సౌత్ ఇండియన్ బ్యాంకులో 385 ప్రొబేషనరీ క్లర్కు పోస్టులుసంస్థ పేరు: సౌత్ ఇండియన్ బ్యాంకు మొత్తం పోస్టుల సంఖ్య : 385 పోస్టు పేరు: ప్రొబేషనరీ క్లర్కులు జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా దరఖాస్తులకు చివరి తేదీ : 30… Read More
ప్రధాని సమావేశానికి జగన్..కేటీఆర్: విదేశాలకు చంద్రబాబు : పవన్ కళ్యాన్కు ఆహ్వానం లేదు..!కీలక అంశాల పైన ప్రధాని మోదీ సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఏపీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత జగన్ ఢిల్లీ వెళ్తున్నారు. టీఆర్య… Read More
టీడీపీకి భవిష్యత్ లేదన్న తెలంగాణా మంత్రి తలసాని .. కారణాలు కూడా చెప్పారుగాఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టార్గెట్ గా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాటల తూటాలు పేలుస్తూనే ఉన్నారు. టీడీపీకి భవిష్యత్ లేదని మంత్రి తలసాని పేర… Read More
కే ట్యాక్స్ ఆటకట్టు ..? సిట్ ఏర్పాటుకు సన్నాహాలు ?గుంటూరు : కే ట్యాక్స్ పేరుతో అందినకాడికి దోచుకున్న కోడెల శివరాం, ఆయన సోదరి విజయలక్ష్మిపై చర్యలు తీసుకునేందుకు ఏపీ సర్కార్ సిద్దమవుతుంది. కోడెల పుత్రరత… Read More
0 comments:
Post a Comment