Saturday, April 18, 2020

ప్రారంభం కాబోతున్న రంజాన్ మాసం.. సామూహిక ప్రార్థనల నిషేదం సాధ్యమేనా..?

ఢిల్లి/హైదరాబాద్ : ఓపక్క కోరలు చాస్తున్న కరోనా మహమ్మారి.. మరోపక్క లాక్ డౌన్ ఆంక్షలు.. దేశ ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ ఇళ్లకే పరిమితమైన సందర్బం. భారతదేశం మొత్తం షట్ డౌన్ గా మారిపొయిన పరిస్థితి. కరోనా మహమ్మారి వ్యాప్తి చెంది ప్రాణనష్టం జరగకుండా ఉండేందుకు భారత ప్రభుత్వం అప్రమత్తంగా అడుగులు వేస్తోంది. దేశ ప్రజల మధ్య

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Vkp1tG

Related Posts:

0 comments:

Post a Comment