Friday, November 8, 2019

వైద్యుల మీద దాడి కేసు, పొలీస్టేషన్ లో లొంగిపోయిన నాయకురాలు అశ్విని గౌడ!

బెంగళూరు: బెంగళూరు నగరంలోని విక్టోరియా ఆసుపత్రి ఆవరణంలోని మింటో ఆసుపత్రి వైద్యుల మీద దాడులు చేశారని ఆరోపిస్తూ నమోదైన కేసులో కర్ణాటక రక్షణా వేదిక (కరవే) కార్యకర్తలు పోలీసుల ముందు లొంగిపోయారు. కర్ణాటక రక్షణా వేదిక మహిళా నాయకులు అశ్విని గౌడతో సహ 13 మంది నాయకులు, కార్యకర్తలు తమ ముందు లొంగిపోయారని శుక్రవారం వీవీ పురం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33ysiqY

Related Posts:

0 comments:

Post a Comment