బెంగళూరు: బెంగళూరు నగరంలోని విక్టోరియా ఆసుపత్రి ఆవరణంలోని మింటో ఆసుపత్రి వైద్యుల మీద దాడులు చేశారని ఆరోపిస్తూ నమోదైన కేసులో కర్ణాటక రక్షణా వేదిక (కరవే) కార్యకర్తలు పోలీసుల ముందు లొంగిపోయారు. కర్ణాటక రక్షణా వేదిక మహిళా నాయకులు అశ్విని గౌడతో సహ 13 మంది నాయకులు, కార్యకర్తలు తమ ముందు లొంగిపోయారని శుక్రవారం వీవీ పురం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33ysiqY
వైద్యుల మీద దాడి కేసు, పొలీస్టేషన్ లో లొంగిపోయిన నాయకురాలు అశ్విని గౌడ!
Related Posts:
మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరన ఎందుకు చేయాలి ..? ఉపవాస వ్రతం ఎప్పుడు ముగించాలి..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
మహాశివరాత్రి అంటే ఏంటి..? ఆరోజున పాటించాల్సిన ముఖ్యమైన మూడు అంశాలేంటి..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
హైదరాబాద్ రోడ్లపై నగ్నంగా బైక్ నడుపుతున్న యువకుడు... షాక్ తింటున్న వాహనదారులుహైదరాబాద్ రోడ్లపై ఓ యువకుడు నగ్నంగా బైక్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డుపై వెళ్లేవారిని షాక్కి గురిచేస్తున్నాడు. మంగళవారం(మార్చి 9) తిరుమలగిరి మిలటరీ ప్రాంత… Read More
విజయవాడలో జోరుగా పోలింగ్- పడమటలంకలో ఓటేసిన పవన్ కళ్యాణ్విజయవాడలో కార్పోరేషన్ ఎన్నికల పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు పలువుర… Read More
నిమ్మగడ్డ సుడిగాలి పర్యటన: పోలింగ్ బూత్లల్లో సర్ప్రైజ్ విజిట్విజయవాడ: రాష్ట్రంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల పోలింగ్ ఆరంభమైంది. సరిగ్గా ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ.. సాయంత్రం 5… Read More
0 comments:
Post a Comment