ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దుబారా ఖర్చు చేస్తున్నారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు. జగన్ ఇంటి కోసం లక్షలు వ్యయం చేయడం ఏంటి అని ప్రశ్నించారు. జగన్ ఇంటిలో కిటికీలు, తలుపుల కోసం రూ.73 లక్షలు ఖర్చుచేశారని పేర్కొన్నారు ప్రజాధనాన్ని ప్రభుత్వం వృథా చేస్తుందని మండిపడ్డారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CrXdJK
Friday, November 8, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment