ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దుబారా ఖర్చు చేస్తున్నారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు. జగన్ ఇంటి కోసం లక్షలు వ్యయం చేయడం ఏంటి అని ప్రశ్నించారు. జగన్ ఇంటిలో కిటికీలు, తలుపుల కోసం రూ.73 లక్షలు ఖర్చుచేశారని పేర్కొన్నారు ప్రజాధనాన్ని ప్రభుత్వం వృథా చేస్తుందని మండిపడ్డారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CrXdJK
కిటికీలకు 73 లక్షలు.. రోడ్డుకు రూ.5 కోట్లు.. ప్రజాధనం దుర్వినియోగం.. జగన్ సర్కార్పై చంద్రబాబు ఫైర్
Related Posts:
కార్మికుల దినోత్సవం ఎలా వచ్చింది..? దీని ప్రాధాన్యత చరిత్ర ఏంటి..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
భారత్ కు చేరిన అమెరికా సాయం: కరోనా అత్యవసర సామాగ్రితో ఢిల్లీ చేరిన యూఎస్ మిలిటరీ విమానంకరోనా సెకండ్ వేవ్ నుండి భారత దేశాన్ని కాపాడడానికి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ముందుకు వచ్చాయి. దేశానికి సహాయపడటానికి చాలా దేశాలు వైద్య పరికరా… Read More
Girlfriend: లవర్స్ ఎంజాయ్, తల్లి బ్రైన్ వాష్, వేరే పెళ్లికి అమ్మాయి రెఢీ, నడిరోడ్డులో నరికేశాడు!చెన్నై/మదురై: ప్రేమించిన అమ్మాయితో ఓ యువకుడు కొన్ని సంవత్సరాల పాటు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగేశాడు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ప్రియుడు… Read More
ముంబైలో మూడు రోజులపాటు వ్యాక్సినేషన్ నిలిపివేత: స్టాక్ వస్తేనే 18ఏళ్లు పైబడినవారికి..ముంబై: మే 1 నుంచి 18ఏళ్లు నిండినవారందరికీ కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందని కేంద్రం చెప్పినప్పటికీ.. పలు రాష్ట్రాలు మాత్రం మరింత సమయం పడుతుందని అంట… Read More
భారత మాజీ అటార్నీ జనరల్ సోలీ సోరబ్జీ కరోనాతో కన్నుమూత: సీజేఐ సంతాపంన్యూఢిల్లీ: భారత మాజీ అటార్నీ జనరల్ సోలీ సోరబ్జీ(91) శుక్రవారం ఉదయం కన్నుమూశారు. సీనియర్ న్యాయవాది, పద్మ విభూషణ్ గ్రహీత సోలీ సోరబ్జీ ఇటీవల కరోనా బారిన… Read More
0 comments:
Post a Comment