Friday, November 8, 2019

కనెక్ట్ టూ ఆంధ్రా : ఎమ్మెల్యే ఆర్కే అయిదేళ్ల జీతం విరాళంగా: సీఎం పిలుపిచ్చారు...ఆళ్ల స్పందించారు..!

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కొత్తగా కనెక్ట్ టూ ఆంధ్రా వెబ్ పోర్టల్ ను ప్రారంభించారు. దీని ద్వారా ప్రభుత్వ పధకాలు..కార్యక్రమాల్లో ప్రవాసాంధ్రులు..అవకాశం ఉన్నవారు భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. సొంత గ్రామంలో అమలవుతున్న నవరత్నాలు, నాడు-నేడు సహా, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు ఎవరైనా సహాయం చేయవచ్చని సూచించారు. దీనికి వెంటనే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CoG57x

Related Posts:

0 comments:

Post a Comment