కిమ్ జోంగ్ ఉన్.. ప్రపంచంలో బహుశా ఏ దేశాధినేత వార్తల చుట్టూ ఇంత క్యురియాసిటీ నెలకొని ఉండదు. కిమ్ వార్నింగ్ ఇచ్చినా సంచలనమే.. సైలెంట్గా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినా సంచలనమే. వయసు రీత్యా చిన్నవాడు.. ఓ చిన్న దేశానికి అధ్యక్షుడు అయినప్పటికీ.. అరాచకంలో అతనితో పోల్చదగ్గ సమకాలీన నాయకుడు మరొకరు లేరనడం అతిశయోక్తి కాదు. అతని ఉన్మాదపు పాలన,నియంతృత్వ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eTDcO2
ఆ భయంతోనే అజ్ఞాతంలోకి.. కిమ్ అదృశ్యంపై సౌత్ కొరియా కీలక అప్డేట్.. నిజమైతే నవ్వులపాలే!
Related Posts:
తమ్ముడిరూప రాక్షసుడు.. చెప్పకుండా అక్క షాపింగ్ చేసిందని గోర్లతో కంటిపై దాడి...న్యూఢిల్లీ : మరో రెండురోజుల్లో రాఖీ పౌర్ణమి. అక్కాతమ్ముడు, అన్నాచెల్లెళ్ల పవిత్రబంధానికి ప్రతీరూపం. సోదర, సోదరీల బంధానికి ప్రతీక. కానీ ఢిల్లీలో ఓ యువక… Read More
చెట్లు నరికితే అంతే సంగతి.. హైదరాబాద్లో ఎంత జరిమానా వేశారో తెలుసా?హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భావి తరాలను దృష్టిలో పెట్టుకుని విరివిగా మొక్కలు నాటేలా హరితహార… Read More
జమ్ము కశ్మీర్లో ప్రభుత్వ చర్యలను సమర్థించిన సుప్రిం కోర్టు... పిటిషన్ విచారణ వాయిదా,జమ్ము కశ్మీర్లో కేంద్రం తీసుకుంటున్న చర్యలకు అత్యున్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కశ్మీర్లో సాధరణ పరిస్థితులు తీసుకువచ్చేందుకు ప్రభుత్వాని… Read More
ఆర్డికల్ 370 రద్దు పట్ల స్పందించిన కాంగ్రెస్..! బీజేపి చర్య రాజ్యాంగ విరుద్ధమన్న ప్రియాంక గాంధీ..!!న్యూఢిల్లీ/హైదరాబాద్ : కశ్మీర్ పై బీజేపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తనదైన శైలిలో స్పందించారు. నరేంద్ర… Read More
విహరంలో విషాదం : నది ప్రవాహంలో కొట్టుకుపోయిన నలుగురు, ఒకరి మృతికడప : సరదా కోసం విహరానికి వెళ్లే విషాదం నింపింది. కడప జిల్లాకు చెందిన జాఫర్ హుస్సేన్ కుటుంబంతో కలిసి కుందూ నది ఒడ్డుకు వెళ్లారు. అక్కడే మధ్యాహ్న భోజనం… Read More
0 comments:
Post a Comment