ప్రతిష్టాత్మక తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక నేపథ్యంలో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. తిరుపతి ఉప ఎన్నికకు ఏపీ ప్రత్యేక హోదాతో ముడిపెడుతూ రాజీనామాలకు సిద్ధమని టీడీపీ చీఫ్ చంద్రబాబు సవాలు విసరగా, వైసీపీ సీనియర్ నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ సవాలును స్వీకరించారు. తిరుపతిలో గురుమూర్తి గనుక ఓడిపోతే, వైసీపీకి చెందిన 22
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3s5pahH
Sunday, April 11, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment