న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ను నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కొత్తగా టీకా ఉత్సవం (Tika Utsav) కార్యక్రమాన్ని ప్రారంభించింది. నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొద్ది సేపటి కిందటే దేశ ప్రజలకు కీలక సందేశం ఇచ్చారు. టీకా ఉత్సవ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3d5CGxG
దేశవ్యాప్తంగా టీకా ఉత్సవ్ బిగిన్స్: ప్రధాని మోడీ చెప్పిన నాలుగు టిప్స్..పాటిద్దాం
Related Posts:
ఇండియాటుడే ఎగ్జిట్ పోల్స్: జార్ఖండ్ లో కాంగ్రెస్-జేఎంఎం పాగా..!రాంచి: జార్ఖండ్ లో భారతీయ జనతా పార్టీకి ఎదురు దెబ్బ తగలడం ఖాయమని ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. వరుసగా మరోసారి అధికారంలో… Read More
jharkhand exit poll: అంచనాలు తప్పట, బీజేపీ ప్రభుత్వమే ఏర్పడుతుందట, సీఎం రఘుబర్ దాస్జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ చతికిలబడిందని ఎగ్జిట్ పోల్స్ కోడై కూస్తున్నాయి. కాంగ్రెస్ కూటమి అధికారం చేపట్టబోతుందని ఢంకా బజాయించి చెప్తు… Read More
వారికి అణిచివేతే తెలుసు.. ఇది నోట్ల రద్దు లాంటిదే.. సోనియా గాంధీ ఫైర్పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలంటూ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమానికి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు పలుకుతున్నదని ఆ పార్టీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ … Read More
YS Jagan: రాజధాని రైతుల మెరుపు ముట్టడి: సచివాలయం వద్ద బైఠాయింపు, జగన్ బ్యానర్ల చించివేత..!అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిండు సభలో చేసిన ప్రకటనకు నిరసనగా రాజధాని ప్రాం… Read More
యూపీలో పౌర నిరసనలు హింసాత్మకం, 6గురు మృతిపౌరసత్వ చట్టంపై బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడ అందోళనలు మిన్నంటాయి. ఈశాన్య రాష్ట్రాల నుండి ప్రారంభమైన ఆందోళనలు ఉత్తారాధితోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాలు,… Read More
0 comments:
Post a Comment