ఆంధ్రప్రదేశ్లో కొవిడ్-19 కేసులతోపాటు పొలిటికల్ వైరస్ కూడా తాండవం చేస్తున్నది. కరోనా కేంద్రంగా అధికార, ప్రతిపక్ష నేతలు పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఈ క్రమంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేసిన ఓ పజిల్ వైరలై దుమారం రేపుతోంది. జాతీయ స్థాయిలో కరోనాకు మతం రంగులు పూసే ప్రయత్నం జోరుగా సాగుతుండగా, ఏపీలో వైరస్కు కులాలను ఆపాదించే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eTDbts
ఏపీలో కరోనా: కులం పేరుతో రచ్చ.. విజయసాయికి దిమ్మతిరిగే కౌంటర్.. కన్నా-సున్నా అంటూ..
Related Posts:
వాల్స్ట్రీట్ జర్నల్ సంచలనం- వుహాన్ ల్యాబ్ నుంచే కరోనా- వైద్యసాయం కోరిన శాస్తవేత్తలుప్రపంచ దేశాల్ని కుదిపేస్తున్న కోవిడ్ మహమ్మారి జన్మస్ధలం చైనాలోని వుహాన్ ల్యాబేనని నిర్ధారించే మరో ఆధారాన్ని అమెరికాకు చెందిన వాల్స్ట్రీట్ జర్నల్ బయట… Read More
viral video:అగ్నిపర్వతం బద్దలు -ఇళ్లపైకి లావా -15మంది మృతి -170 మంది చిన్నారులు గల్లంతుసెంట్రల్ ఆఫ్రికాలోని డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో (కాంగో) దేశంలో అగ్నిపర్వతం బద్దలైన ఘటన అనూహ్య విషాదాన్ని నింపింది. దశాబ్దాలుగా రగులుతోన్న ఆ అగ… Read More
ధూళిపాళ్ల నరేంద్రకు హైకోర్టు బెయిల్- సంగం డెయిరీ కేసులో తీర్పు- షరతులివేటీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. సంగం డెయిరీ కేసులో అరెస్టై జైల్లో ఉన్న నరేంద్రకు హైకోర్టు… Read More
Aunty: వయ్యారంగా ఉందని వల, లాభం లేదని బెడ్ రూమ్ లో దూరి ?, అక్కా, చెల్లి, భర్త కాశ్మీర్ లో ?బెంగళూరు: పక్క వీధిలో నివాసం ఉంటున్న ఆంటీ మీద ఓ కామాంధుడు కన్ను వేశాడు. ఎంతకాలానికి వయ్యారంగా ఉన్న ఆమె వలలో పడకపోవడంతో కేటుగాడు సహనం కోల్పోయాడు. భర్త … Read More
జగ్గారెడ్డి ఔదార్యం.!కరోనా పేషెంట్ల కోసం ఉచిత రవాణా.! 3 ఆంబులెన్సులను సమకూర్చిన ఎమ్మెల్యే.!హైదరాబాద్ : ఏఐసీసీ ఆదేశాలు మేరకు, పిసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమర్ రెడ్డి ప్రోద్బలంతో కరోనా పేషెంట్ల సౌకర్యం కోసం మూడు ఆంబులెన్సులను సమకూర్చినట్టు సంగారెడ్డి … Read More
0 comments:
Post a Comment