Tuesday, April 28, 2020

ఐఐటీ ఖరగ్‌పూర్‌లో తెలుగు రీసెర్చ్ స్కాలర్ ఆత్మహత్య

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ఖరగ్‌పూర్ ఐఐటీలో తెలుగు విద్యార్థి, రీసెర్చ్ స్కాలర్ కొండలరావు(28) ఆదివారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం హాస్టల్‌లోని తన గది తలుపులు ఎంతకీ తెరవకపోవడంతో తోటి విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి గది తలుపులు తెరిచి చూడగా కొండలరావు ఉరికి వేలాడుతూ కనిపించాడు. దీంతో అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W8y5kv

Related Posts:

0 comments:

Post a Comment