కరోనా వైద్య పరీక్షల కోసం చైనీస్ కంపెనీల నుంచి కొనుగోలు చేసిన యాంటీబాడీ టెస్ట్ కిట్స్లో లోపాలు బయటపడటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోపాలు బయటపడ్డ రెండు కంపెనీల ఆర్డర్స్ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఆర్డర్ రద్దు కారణంగా భారత్కు ఒక్క రూపాయి కూడా నష్టం వాటిల్లదని స్పష్టం చేసింది. ఆ రెండు కంపెనీల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35a6CD1
ఆ రెండు కంపెనీల ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ ఆర్డర్ రద్దు.. కేంద్రం కీలక నిర్ణయం..
Related Posts:
నిమ్మగడ్డ గబ్బర్సింగ్ అనుకుంటాడు -నాడు జేడీ లక్ష్మీనారాయణ ఇలాగే -ఫ్యాక్షనిస్టులా ఎస్ఈసీ: సజ్జల ఫైర్ఆంధ్రప్రదేశ్లో గడిచిన కొద్ది రోజులుగా చోటుచేసుకుంటోన్న పరిణామాలపై ప్రభుత్వ సలహాదారుడు, అధికార వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చ… Read More
సంక్రాంతి ఎఫెక్ట్... హైదరాబాద్లో కిక్కిరిసిన బస్టాండ్లు,రైల్వే స్టేషన్లు.. మరో రెండు స్పెషల్ ట్రైన్స్సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్లో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. పండుగకు జనం సొంతూళ్ల బాట పట్టడంతో సికింద్రాబాద్,నాంపల్లి,కాచి… Read More
డీల్ కుదిరింది: బ్రెజిల్కు భారత్ బయోటెక్ కోవాగ్జిన్ వ్యాక్సిన్న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో అల్లాడిపోతున్న బ్రిజెల్ దేశానికి భారత్ నుంచి టీకా వెళ్లనుంది. ఇప్పటికే మనదేశ ఫార్మా సంస్థలతో బ్రెజిల్ సంప్రదింపులు జరిపిం… Read More
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా: బీజేపీలోకి మాజీ మంత్రి చంద్రశేఖర్, ముహూర్తం ఖరారుహైదరాబాద్: తెలంగాణ భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లోకి వలసలు పెరుగుతున్నాయి. తాజాగా, మాజీ మంత్రి, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చంద్రశేఖర్ కాంగ్రెస్ పా… Read More
హైకోర్టు అనుకూలం!: జగన్ ముహూర్తం -విశాఖకు రాజధాని తరలింపు -తేల్చేసిన సర్కారు సలహాదారురాష్ట్రానికి మూడు రాజధానుల అంశం.. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు, సమీకరణలను పూర్తిగా మార్చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ… Read More
0 comments:
Post a Comment