కరోనా వైద్య పరీక్షల కోసం చైనీస్ కంపెనీల నుంచి కొనుగోలు చేసిన యాంటీబాడీ టెస్ట్ కిట్స్లో లోపాలు బయటపడటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోపాలు బయటపడ్డ రెండు కంపెనీల ఆర్డర్స్ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఆర్డర్ రద్దు కారణంగా భారత్కు ఒక్క రూపాయి కూడా నష్టం వాటిల్లదని స్పష్టం చేసింది. ఆ రెండు కంపెనీల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35a6CD1
ఆ రెండు కంపెనీల ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ ఆర్డర్ రద్దు.. కేంద్రం కీలక నిర్ణయం..
Related Posts:
శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు, ముస్లీం ఓటర్లపై కాల్పులు, రాళ్లతో దాడి, నిప్పు, ఆందోళన !కొలంబో: శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు శనివారం జరుగుతున్నాయి. శనివారం ముస్లీం ఓటర్లను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మద్య తీసుకు వెలుతున్న బస్సుల మీద గుర్తు … Read More
ఎందుకోసమో: ఆ సోషల్ మీడియా యాప్లో మార్క్ జుకర్బర్గ్ సీక్రెట్ అకౌంట్ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ఒక సీక్రెట్ అకౌంట్ ఉంది. అయితే ఇది మరో సోషల్ మీడియా యాప్కు సంబంధించిన అకౌంట్. జూకర్బర… Read More
గమ్యం లేని ప్రయాణంలా మారిన ఆర్టీసి సమ్మె..! దారి చూపాల్సింది ఇక న్యాయస్థానమే..!!హైదరాబాద్ : ఆర్టీసి కార్మికులు తలపెట్టిన సమ్మె గమ్యం లేని ప్రయాణంలా మారింది. కార్మికులు ఏ డిమాండ్ తోనైతే సమ్మెకు పిలుపునిచ్చారో ఆ ప్రధాన డిమాండ్ ను తా… Read More
చంద్రబాబు, దేవినేని ఉమ లుచ్చాలు.. అమ్మ మొగుడు అంటూ కొడాలి నాని ఫైర్తెలుగుదేశం అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై మంత్రి కొడాలి నాని నిప్పులు చెరిగారు. దేవినేని అవినాష్, వల్లభనేని వంశీ పార్టీ మార్పుపై టీడీపీ నేతల… Read More
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మాధ్యమంపై స్వామి స్వరూపానందేంద్ర ఆసక్తికర వ్యాఖ్యలుఏపీ సీఎం కు అత్యంత సన్నిహితంగా వుండే శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రవేశపెట్టడంపై స్పందించారు. తూర్ప… Read More
0 comments:
Post a Comment