ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు టీడీపీకి ఇబ్బందికరంగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలకు, దాడులకు పాల్పడుతూ అభ్యర్థులను భయ భ్రాంతులకు గురి చెయ్యటం అలాగే అభ్యర్థుల నామినేషన్ పత్రాలు చించి వెయ్యటం వంటి ఘటనల నేపధ్యంలో టీడీపీ నేతలు చాలా చోట్ల నామినేషన్లు దాఖలు చెయ్యలేదు. దీంతో టీడీపీ వైసీపీ కావాలనే ఇదంతా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WaWvM4
లోకల్ వార్ ...బెదిరింపులు,దాడులపై టీడీపీ ఫైర్ ..రీ నోటిఫికేషన్ ఇవ్వాలని ఈసీకి బాబు లేఖ
Related Posts:
ఆ అగ్రదేశంలో ఉద్యోగం చేసేందుకు ఆసక్తి చూపని భారతీయ టెక్కీలు..కారణమేంటో..?అమెరికాలో ఒక్క చిన్న ఉద్యోగం వస్తే చాలు లైఫ్ సెటిల్ అవుతుందనుకునే భారతీయులు చాలామంది ఉన్నారు. ఇందుకోసం వారు చేయని ప్రయత్నం అంటూ ఉండదు. ముందుగా అమెరికా… Read More
ఉత్తమ్ రాజీనామా, కానీ ఆ ప్రచారం నిజం కాదుహైదరాబాద్ : తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేశారు. ఇటీవల నల్గొండ నుంచి ఎంపీగా గెలవడంతో రిజైన్ చేశారు. ఈ మేరకు అ… Read More
భూమన రాజకీయ సన్యాసం: మంత్రి పదవి రాదని తేలిపోయిందా: అంత చిన్న విషయం కాదు..!వైసీపీ సీనియర్ నేత..తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి కీలక నిర్ణయం ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఇక తాను పోటీ చేయనని ప్రకటించారు. … Read More
మళ్లీ నోరుపారేసుకున్న మేఘాలయ గవర్నర్.. బెంగాళీ యూత్పై కాంట్రవర్శియల్ కామెంట్స్..ఢిల్లీ : నూతన విద్యా విధానంలో భాగంగా హిందీని తప్పనిసరి భాషగా అమలుచేయాలన్న ప్రతిపాదనపై కేంద్రం వెనక్కి తగ్గింది. అయితే దానిపై రాజుకున్న దుమారం మాత్రం క… Read More
కాస్త బెరుకు.. మరి కాస్త తొందరపాటు..! జగన్ పాలనలో పదనిసలు..!!రెండువేల తొమ్మిది నాటి కల రెండువేల పందొమ్మిదిలో నెరవేరింది. పదేళ్ల ప్రస్తానంలో పదహారు నెలలు జైలు జీవితం.. లక్షకోట్లరూపాయల అవినీతి అపవాదు. ఐద… Read More
0 comments:
Post a Comment