ఏపీ స్ధానిక ఎన్నికల పోరులో అధికార వైసీపీ దూకుడు ప్రధాన విపక్షమైన టీడీపీతో పాటు మిగతా విపక్షాలు జనసేన, బీజేపీ, సీపీఐలకు సైతం కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 9 నెలలుగా వైసీపీ పాలన మీద అలుపెరగని పోరాటం చేస్తున్న విపక్ష పార్టీలు.. తీరా ఎన్నికలు వచ్చే సరికి చేతులెత్తేస్తున్న పరిస్ధితి నెలకొంది. వైసీపీ ధాటికి ప్రధాన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U1hbTX
Friday, March 13, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment