Friday, March 13, 2020

ఏపీ స్ధానిక పోరు సాక్షిగా చిగురిస్తున్న కొత్త స్నేహాలు.. వైసీపీ జోరుతో కలిసిపోతున్న పాత మిత్రులు ?

ఏపీ స్ధానిక ఎన్నికల పోరులో అధికార వైసీపీ దూకుడు ప్రధాన విపక్షమైన టీడీపీతో పాటు మిగతా విపక్షాలు జనసేన, బీజేపీ, సీపీఐలకు సైతం కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 9 నెలలుగా వైసీపీ పాలన మీద అలుపెరగని పోరాటం చేస్తున్న విపక్ష పార్టీలు.. తీరా ఎన్నికలు వచ్చే సరికి చేతులెత్తేస్తున్న పరిస్ధితి నెలకొంది. వైసీపీ ధాటికి ప్రధాన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U1hbTX

Related Posts:

0 comments:

Post a Comment