బెంగళూరు: ప్రాణాంతక కరోనా వైరస్ ప్రభావానికి గురైన కర్ణాటకలో ప్రభుత్వం అధికారికంగా ఎమర్జెన్సీని ప్రకటించింది. ఉత్తర కర్ణాటక ప్రాంతంలోని కలబురగిలో కరోనా వైరస్ బారిన పడి ఓ వయోధిక వృద్ధుడు మరణించిన తరువాత.. పరిస్థితి అదుపు తప్పినట్లు ప్రభుత్వం భావిస్తోంది. ఉత్తర కర్ణాటక ప్రాంతంలో 35 మందిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించడం, వారంతా ఆసుపత్రుల్లో ప్రాణాపాయ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Wcboxl
కర్ణాటక భయానకం..హైరిస్క్ స్టేట్గా: సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్ క్లోజ్: బర్త్డేలపైనా నిషేధం.. !
Related Posts:
Sabarimala:బోసిపోయిన ఎరుమెలి పట్టణం... ఒకప్పుడు 25వేలు, ఇప్పుడు 700 భక్తులు మాత్రమే..!శబరిమల: శబరిమల సీజన్ ప్రారంభమైందంటే చాలు అక్కడి పరిసరాలన్నీ కిటకిటలాడుతాయి. ఎప్పుడూ వినిపించే డప్పుల మోత, అటు ఇటూ రోడ్డుపై పరుగులు తీసే అలంకరించబడిన వ… Read More
వైఎస్సార్ మరణంపై రఘునందన్ వివాదాస్పద వ్యాఖ్యలు: వైసీపీ ఓట్లను దూరం చేస్తాయా?: దిద్దుబాటుహైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విమర్శల పదును పెరిగింది. ఆరోపణలు, ప్రత్యారోపణల తీవ్రత పతాక స్థాయికి చేరుకుంటోంది. ఇప్పటి… Read More
పాక్ ,ఇండియా సరిహద్దులో 150 మీటర్ల రహస్య సొరంగం.. నగోట్రా ఎన్ కౌంటర్ తో వెలుగులోకి !!జమ్మూ కాశ్మీర్ లోని సాంబ సెంటర్లో అంతర్జాతీయ సరిహద్దు వెంట 150 మీటర్ల పొడవు ఉన్న రహస్య మార్గాన్ని భారత భద్రతా దళాలు కనుగొన్నాయి. ఇటీవల నాగోట్రా ఎన్కౌం… Read More
గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కార్ షాక్- డ్యూటీ చేసే చోటే నివాసం తప్పనిసరి..ఏపీలో గ్రామ స్వరాజ్యం, ప్రజలకు అందుబాటులో పాలన లక్ష్యంతో ప్రభుత్వం గతేడాది గ్రామ, వార్డు సచివాలయాలను ప్రారంభించించి. ప్రతీ సచివాలయంలో 12 మంది ఉద్యోగుల… Read More
CBI Shock: మాజీ మంత్రికి మసాల దోసె తినిపించిన సీబీఐ, రూ. వేల కోట్ల స్కామ్, ఎటూకాకుండాపోయాడు, పాపం !బెంగళూరు/ న్యూఢిల్లీ: వేలకోట్ల రూపాయల ఐఎంఏ స్కామ్ కేసులో కర్ణాటక మాజీ మంత్రి రోషన్ బేగ్ కు సీబీఐ అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. మాజీ మంత్రి రోషన్ బ… Read More
0 comments:
Post a Comment